Home » Tech news
మీకు మంచి బ్యాటరీ కల్గిన స్మార్ట్ఫోన్(smartphone) కావాలా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే 5000mAh బ్యాటరీతో శక్తివంతమైన POCO C61 స్మార్ట్ఫోన్ బడ్జెట్ ధరల్లో ఈరోజు మార్కెట్లోకి వచ్చింది. దీనిలో ఉన్న అద్భుతమైన ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ఫోన్(smartphone) ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అంతర్భాగంగా మారిపోయింది. అయితే దీనిని అనేక మంది పరిమితికి మించి వాడుతున్నారు. దీని సహాయంతో ప్రజలు తమ స్నేహితులు లేదా బంధువులతో మాట్లాడటం సహా ఆన్లైన్ బిల్లు చెల్లింపు, ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్, సోషల్ మీడియా సెర్చింగ్ వంటి అనేక రకాల పనుల కోసం ఉపయోగిస్తున్నారు.
మీరు మంచి ఫీచర్లు కల్గిన 5జీ స్మార్ట్ఫోన్ కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు రియల్ మీ(Realme) 12X 5జీ స్మార్ట్ఫోన్పై తగ్గింపును ప్రకటించి స్పెషల్ సేల్ నిర్వహించారు. దీని అసలు ధర రూ.13,499 ఉండగా, ప్రస్తుతం రూ.11,999కే సేల్ చేశారు. అంతేకాదు ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12 గంటలకు కూడా మళ్లీ ఇదే రేటుకు స్పెషల్ సేల్ నిర్వహించనున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వీడియోల ట్రెండ్ పెరుగుతున్న క్రమంలో అనేక మంది యూట్యూబ్(youtube) వీడియోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో కొంత మంది వారి గుర్తింపు కోసం చేస్తుంటే, మరికొంత మంది మాత్రం యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించడానికి వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు యూట్యూబ్ ద్వారా ఒక వీడియోకు మిలియన్ వ్యూస్(10 లక్షల)(one million views) వస్తే ఎంత డబ్బు వచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు చుద్దాం.
గత కొన్ని నెలలుగా పలు టెక్ కంపెనీలలో లే ఆఫ్స్(layoffs) ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే గూగుల్(google), అమెజాన్(amazon) సహా పలు అగ్ర సంస్థలు తమ ఉద్యోగుల్లో కోతలను విధించాయి. ఈ నేపథ్యంలో తాజాగా జీ(Zee) ఎంటర్టైన్మెంట్ బెంగళూరు(Bengaluru) ఆధారిత టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (TIC)లో 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓగా హైదరాబాద్కు చెందిన సత్యా నాదేళ్ల ఎంపికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గూగుల్ సీఈఓగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ విండోస్ టీమ్కు లీడ్గా నియమించారు.
ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్(whatsapp) నుంచి మరో క్రేజీ ఫీచర్ రాబోతుంది. ప్రస్తుతం 30 సెకన్ల వాట్సాప్ స్టేటస్ ఫీచర్(status feature) ఉండగా, అది త్వరలో 60 సెకన్లకు పెంచుతాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి Xగా మార్చి అనేక మార్పులు చేశారు. ఈ క్రమంలోనే అర్హతగల సృష్టికర్తల కోసం 'యాడ్ రెవెన్యూ షేరింగ్' ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 150,000 కంటే ఎక్కువ మంది క్రియేటర్లకు 45 మిలియన్ డాలర్ల కంటే(రూ.3,73,54,50,000) ఎక్కువ మొత్తాన్ని చెల్లించినట్లు ఇటివల ప్రకటించారు.
ప్రముఖ టెక్ బ్రాండ్ లెనోవా నుంచి కొత్త టాబ్లెట్ లెనోవా లెజియన్(Lenovo Legion) మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇది పనితీరు పరంగా ఏ PCతోనైనా పోటీపడగలదని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ఆపిల్(Apple) కొత్త M3 చిప్తో నడిచే కొత్త మ్యాక్బుక్ ఎయిర్ను ఆవిష్కరించింది. ఈ ల్యాప్టాప్ రెండు సైజు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.