• Home » TDP-Janasena- BJP

TDP-Janasena- BJP

Chandrababu Praja Galam Live Updates: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం.. అదిరిపోయే స్పీచ్

Chandrababu Praja Galam Live Updates: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం.. అదిరిపోయే స్పీచ్

Praja Galam At Raptadu: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభల్లో బాబు ప్రసంగిస్తున్నారు. వైసీపీ, జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. జగన్ చేసిన తప్పొప్పులను ఒక్కొక్కటీ ఎత్తిచూపిస్తూ మరీ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు బాబు.

Purandeswari: రాజమండ్రి నుంచే పురంధేశ్వరి పోటీ ఎందుకు.. ఎంపీగా గెలిస్తే పరిస్థితేంటి..!?

Purandeswari: రాజమండ్రి నుంచే పురంధేశ్వరి పోటీ ఎందుకు.. ఎంపీగా గెలిస్తే పరిస్థితేంటి..!?

Daggubati Purandeswari: రాజీలేని రాజకీయ చాతుర్యం.. వాగ్దాటిలోని గాంభీర్యం.. వ్యవహారంలో చాణక్యం.. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం.. అన్నింటికీ మించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ‘తూర్పు’ ఆడబడుచుగా సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్‌ బరిలో బీజేపీ తరపున అడుగుపెట్టారు...

AP Elections: రఘురామను కాదని శ్రీనివాసవర్మకు టికెట్.. ఇంతకీ ఎవరీయన..!?

AP Elections: రఘురామను కాదని శ్రీనివాసవర్మకు టికెట్.. ఇంతకీ ఎవరీయన..!?

Narasapuram MP Candidate: నరసాపురం నుంచి కూటమి తరఫున భూపతిరాజు శ్రీనివాసవర్మను బీజేపీ ప్రకటించింది. ఇంతకీ ఎవరీ వర్మ..? రఘురామకృష్ణం రాజును ఎందుకు కూటమి వద్దనుకుంది..? తెరవెనుక ఏం జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

AP Elections: తీవ్ర అసంతృప్తిలో ఆలపాటి.. టీడీపీని వీడటానికి సన్నాహాలు!

AP Elections: తీవ్ర అసంతృప్తిలో ఆలపాటి.. టీడీపీని వీడటానికి సన్నాహాలు!

Alapati Rajendra Prasad: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమిని కాసింత అసంతృప్తి కూడా వెంటాడుతోంది. టికెట్లు దక్కని సీనియర్లు, మాజీ మంత్రులు, సిట్టింగులు.. కీలక నేతలు టీడీపీ, జనసేన, బీజేపీలను వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నారు..

TDP MP Candidates List Live Updates: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా వచ్చేసిందహో..!

TDP MP Candidates List Live Updates: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా వచ్చేసిందహో..!

TDP MP Candidates List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) గెలుపే లక్ష్యంగా కూటమి దూసుకెళ్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమిగా ఏర్పడిన రోజే గెలిచిపోయామని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక అభ్యర్థుల ప్రకటనలో యమా జోరుమీదున్న టీడీపీ.. ఇప్పటిదే దాదాపు అభ్యర్థులను ప్రకటించేసింది..

AP Election 2024: టికెట్లు మాకే ఇవ్వాలి.. బీజేపీ డిమాండ్!

AP Election 2024: టికెట్లు మాకే ఇవ్వాలి.. బీజేపీ డిమాండ్!

‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాకు అవకాశం ఇవ్వాల్సిందే’ అంటూ బీజేపీలో పలువురు నేతలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడంతో గెలుపుపై ధీమా పెరిగి.. బీజేపీలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఏ సీటు ఖరారైందో అంతర్గతంగా

AP Politics: సీఈఓ మీనాను కలిసిన ఎన్డీఏ కూటమి నేతలు.. కారణమిదే..?

AP Politics: సీఈఓ మీనాను కలిసిన ఎన్డీఏ కూటమి నేతలు.. కారణమిదే..?

కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) బేఖాతరు చేస్తోంది. నిన్న(ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ‘ప్రజాగళం’ సభలో ఏపీ పోలీసులు సరైన భద్రత చర్యలు తీసుకోలేదని ఏపీ సీఈఓ ఎంకే ముకేష్ కుమార్‌ మీనా (Mukesh Kumar Meena)కు ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ సీఈఓను టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, బాజీ నేతృత్వంలోని ఎన్డీఏ బృందం సభ్యులు కలిశారు.

AP Elections 2024: బండారు టీడీపీకి గుడ్ బై చెబుతున్నారా..?

AP Elections 2024: బండారు టీడీపీకి గుడ్ బై చెబుతున్నారా..?

TDP To YSR Congress: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అటు ఇటు జంప్ అవుతుండగా.. అభ్యర్థుల జాబితా.. ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరింత ఎక్కువయ్యాయి. ఇకనైనా అధిష్టానం ఆలోచించి టికెట్ ఇస్తుందేమోనని వేచి చూసిన నేతలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు..

AP Elections: వైఎస్ జగన్ వెనుకడుగు.. మేనిఫెస్టో ప్రకటన వాయిదా..?

AP Elections: వైఎస్ జగన్ వెనుకడుగు.. మేనిఫెస్టో ప్రకటన వాయిదా..?

వైసీపీ అధినేత జగన్‌లో రోజురోజుకు ఓటమి భయం పెరుగుతుందా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఆందోళన చెందుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఈనెల 20వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ తాజాగా మేనిఫెస్టో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు పూర్తయిందన్న వైసీపీ వెనక్కి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Praja Galam Highlights: వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదు.. ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

Praja Galam Highlights: వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదు.. ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

TDP-JSP-BJP Praja Galam Sabha: ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఏపీ రాష్ట్ర వికాసం కోసం పవన్, చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి