Home » Tamil Nadu
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ అగ్రతారలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, శివకార్తికేయన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటి శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్తో కలిసి పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేశారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తమిళనాడులో 84.8 శాతం, పశ్చిమ బెంగాల్లో తొలిదశలో 91.95 శాతం పోలింగ్ నమోదైంది.
తమిళనాడు ఓటర్లు మళ్లీ స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టనున్నట్టు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 122 నుంచి 145 సీట్లు దక్కుంచుకోనున్నట్టు కనీసం మూడు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పాయి.
ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చారిత్రకం కానున్నట్టు తెలిపింది.
గత కొన్ని రోజులుగా ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఈ నెల 23న పోలింగ్ జరుగనుంది.
గత ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వకుండా, రాష్ట్ర హక్కులను హరించివేస్తున్న బీజేపీ పాలకులకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని, ఏఎంఎంకే నేత దినకరన్ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.
చెన్నై నగరంలోని విల్లివాక్కం, విరుగంబాక్కం, కొళత్తూరు నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు విస్తృత ప్రచారం చేశారు.
ప్రతి ఇంటి గుమ్మం ముందు ‘విజిల్’ గుర్తుతో రంగవల్లికలు వేయాలంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్ పిలుపు మేరకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.
‘సినిమాల్లో నటించి హీరోగా రాణించవచ్చు, ఓ సినిమాలో ముఖ్యమంత్రిగాను నటించవచ్చు, అయితే రాజకీయాల్లా అది సులభం కాదు.. అని ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్ టీవీకే నేత విజయ్పై పరోక్షంగా విమర్శలతో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. ఈ నెల 4వ తేది అగ్ని నక్షత్రం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇప్పుడే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు.