Home » Tamil Nadu
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడనుంది. తగినంత సంఖ్యాబలంతో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ను మరోసారి విజయ్ కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కూడగట్టుకోవాలంటే వామపక్షాలు, వీసీకే మద్దతు అనివార్యమవుతోంది. సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకే కీలక సమావేశాలు జరుపుతున్నందున సాయంత్రానికి కల్లా అనిశ్చితి తొలిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తమిళనాడు గవర్నర్కు టీవీకే అధినేత విజయ్ రాసిన లేఖతో పరిస్థితి సంక్లిష్టంగా మారినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను కూడా లేఖలో చేర్చడంతో పరిస్థితి సందిగ్ధంగా మారినట్టు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
డీఎంకే, ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్పై తీవ్ర విమర్శలు చేశారు.
కాలం కలిసి వస్తే భవిష్యత్లో రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ వస్త్ర వ్యాపారి, సినీ నటుడు లెజెండ్ శరవణన్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న వేళ తమిళనాడులో మళ్లీ ఎన్నికలు సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మరి ఈ విషయంలో రాజ్యంగం ఏం చెబుతోందంటే..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే అరుళ్ గాడిదలు మేపుతున్నారు.
టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే రెండు సార్లు గవర్నర్ను కలిశారు. మెజార్టీ లేకపోవటం వల్ల టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ అంగీకరించటం లేదు. బల నిరూపణ చేసిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరిస్తానని తేల్చి చెప్పారు.
సంఖ్యాబలం నిరూపించుకున్న వారికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కుతుందని తమిళనాడులో రాజ్భవన్ వర్గాలు స్పష్టం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.