• Home » Tadepalli Jagan House

Tadepalli Jagan House

AP Politics: ఇంచార్జీల ఐదో జాబితా రెడీ.. వైసీపీ నేతల్లో గుబులు

AP Politics: ఇంచార్జీల ఐదో జాబితా రెడీ.. వైసీపీ నేతల్లో గుబులు

రాష్ట్రంలో పలు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీల మార్పులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఇంచార్జీల మార్పులతో ఐదో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

YS Sharmila : వైఎస్ జగన్‌తో అరగంట భేటీలో ఏం జరిగిందో చెప్పిన షర్మిల..!

YS Sharmila : వైఎస్ జగన్‌తో అరగంట భేటీలో ఏం జరిగిందో చెప్పిన షర్మిల..!

YS Sharmila Mets CM YS Jagan Reddy : ఏపీ సీఎం, సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకకు రావాలని జగన్‌కు శుభలేఖ అందజేశారు. కుమారుడు, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల.. అరగంట పాటు భేటీ అయ్యారు. జగన్, వదిన భారతీలకు పెళ్లి కార్డు ఇచ్చిన షర్మిల తప్పకుండా రావాలని ఆహ్వానించారు..

YS Sharmila : తాడేపల్లి ప్యాలెస్‌లో వైఎస్ జగన్‌తో భేటీ కానున్న వైఎస్ షర్మిల

YS Sharmila : తాడేపల్లి ప్యాలెస్‌లో వైఎస్ జగన్‌తో భేటీ కానున్న వైఎస్ షర్మిల

YS Sharmila To Meet AP CM YS Jagan : అవును.. మీరు వింటున్నది నిజమే..! ఇన్నిరోజులూ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయన్నారు.. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణమే రివర్స్ కాబోతోందన్నారు..! సడన్‌గా ఇదేంటబ్బా..? అని అనుకుంటున్నారా..? సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ మాత్రమే కాబోతున్నారు...

CM Jagan: 3వ రోజు ఎమ్మెల్యేలతో మాట్లాడనున్న సీఎం జగన్

CM Jagan: 3వ రోజు ఎమ్మెల్యేలతో మాట్లాడనున్న సీఎం జగన్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కార్యక్రమాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.

Where Is Vamsi : వల్లభనేని వంశీ కనబడుటలేదు.. వైఎస్ జగన్‌తో దుట్టా భేటీలో అసలేం జరిగింది.. ఎందుకీ మౌనం..!?

Where Is Vamsi : వల్లభనేని వంశీ కనబడుటలేదు.. వైఎస్ జగన్‌తో దుట్టా భేటీలో అసలేం జరిగింది.. ఎందుకీ మౌనం..!?

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఈ పేరు తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు.! ఈయన మీడియా ముందుకొచ్చినా సంచలనమే.. ట్వీట్ చేస్తే అంతకుమించి సీన్ ఉంటుంది.! అలాంటిది ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు.. ఆయన వాయిస్ కూడా వినిపించట్లేదు..!

Minister Vs MP : మధ్యాహ్నం ఒంటి గంటకే తాడేపల్లికి రావాల్సిన జగన్.. ఇంకా అమలాపురంలోనే మకాం.. చర్చలు సక్సెస్ అయ్యేనా..!?

Minister Vs MP : మధ్యాహ్నం ఒంటి గంటకే తాడేపల్లికి రావాల్సిన జగన్.. ఇంకా అమలాపురంలోనే మకాం.. చర్చలు సక్సెస్ అయ్యేనా..!?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ (Minister Venu Vs MP Pilli) మధ్య ‘రామచంద్రపురం’ (Ramachandrapuram) గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న విషయం తెలిసిందే...

AP News: ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం.. ఆమె వేదన వింటే...

AP News: ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం.. ఆమె వేదన వింటే...

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.

AP Politics : సీఎం జగన్ రెడ్డితో భేటీ కానున్న బాలినేని.. విజయసాయిని కాదని పదవి ఇస్తారా..!?

AP Politics : సీఎం జగన్ రెడ్డితో భేటీ కానున్న బాలినేని.. విజయసాయిని కాదని పదవి ఇస్తారా..!?

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఉమ్మడి ప్రకాశం జిల్లాలో (Prakasam) తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని.. ఇందుకు కారణం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డేనని (YV Subbareddy) సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) దగ్గర పంచాయితీ నడిచిన సంగతి తెలిసిందే...

Ponguleti Meets YS Jagan : తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిన తెలంగాణ రాజకీయాలు.. సీఎం జగన్‌తో పొంగులేటి భేటీ.. షర్మిల గురించే చర్చ..!

Ponguleti Meets YS Jagan : తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిన తెలంగాణ రాజకీయాలు.. సీఎం జగన్‌తో పొంగులేటి భేటీ.. షర్మిల గురించే చర్చ..!

తెలంగాణ రాజకీయాలు కాస్త తాడేపల్లి ప్యాలెస్‌కు (Tadepalli Palace) చేరాయి. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో ఖమ్మం ‘జనగర్జన’ వేదికగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) పార్టీలో చేరిన విషయం తెలిసిందే..

Amaravati: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో లా నేస్తం కార్యక్రమం

Amaravati: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో లా నేస్తం కార్యక్రమం

అమరావతి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం లా నేస్తం కార్యక్రమం జరగనుంది. ప్రతినెలా లా నేస్తాం అని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాట మార్చారు. నిధులు లేకపోవడంతో జగన్ సర్కార్ ఆరునెలలకొకసారి లా నేస్తం అంటోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి