Home » T20 Cricket
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్ రెండోసారి ఛాంపియన్గా నిలుస్తుందా.. మొదటిసారి కప్ గెల్చుకుని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టిస్తుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 ప్రపంచక్పలో విశ్వ విజేతను తేల్చే అంతిమ సమరానికి వేళైంది. రెండో టైటిల్ కోసం టీమిండియా.. తొలి ట్రోఫీ కోసం దక్షిణాఫ్రికా శనివారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా
టీ20 ప్రపంచకప్ 2024 చాంఫియన్గా ఎవరు నిలవబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్లో ఆప్ఘాన్పై ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్స్కు చేరుకోగా.. సఫారీలతో తలపడేదెవరనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.
టీ20 వరల్డ్కప్ అంటే పరుగుల వరద పారుతుందని అంతా ఊహిస్తుంటారు. కానీ ఒక్కోసారి ఊహలకు అందని ఘటనలు చోటుచేసుకుంటాయి. భారీ స్కోర్ నమోదవుతుందని ఆశించినప్పుడు అతి తక్కువ స్కోర్ నమోదవడం చూస్తుంటాం.
టీ20 క్రికెట్ ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్గా నిలిచింది.
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్కు చేరి చరిత్ర సృష్టించిన ఆప్ఘానిస్తాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. కనీసం 12 ఓవర్లు ఆడకుండానే 56 పరుగులకు ఆలౌటైంది.
తుది దశకు చేరిన టీ20 వరల్డ్ కప్లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సంచలన అఫ్ఘానిస్థాన్-తొలిసారి ఐసీసీ టోర్నీ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్న సౌతాఫ్రికా తలపడనున్నాయి. వర్ణ వివక్ష నిషేధం నుంచి బయటపడి 1991లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన
ఆలస్యంగా జోరందుకొన్న భారత్.. నాకౌట్ తడబాటుకు చెక్ చెప్పాలన్న కసితో ఉంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. చివరిసారి ఈ రెండు జట్లు 2022 పొట్టికప్
టీ20 ఫార్మాట్లో బ్యాటర్లు ఎలా చెలరేగి ఆడుతారో అందరికీ తెలుసు. అవతల బౌలర్లు ఎలాంటి వారైనా సరే.. పిచ్ సహకరిస్తే మాత్రం బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టిస్తారు.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్లో భారత జట్టు(Indian Cricket Men Team) గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు గెలిచి సూపర్-8కి చేరుకుంది. ఈ టోర్నీలో టీమ్ ప్లేయర్స్ అందరూ అద్భుత ప్రదర్శన చేయడంతో.. ఇప్పటివరకు టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోలేదు. ఇదిలావుండగా, రోహిత్ శర్మ(Rohit Sharma) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ..