Home » Suryakumar Yadav
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లను ఆడనుంది.
భారత జట్టు టీ20 వరల్డ్కప్ సాధించిన తర్వాత సీనియర్ ఆటగాళ్లు కొంతకాలం పాటు విరామం తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో..
టీ20 ఫార్మాట్కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు కాబట్టి.. అతని తర్వాత భారత టీ20 జట్టుకి హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే..
టీ20 వరల్డ్కప్తో పాటు జింబాబ్వే టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు.. శ్రీలంక టూర్కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు మ్యాచ్లు చొప్పున..
బెరిల్ హరికేన్ కారణంగా మూడు రోజుల పాటు బార్బడోస్లోనే చిక్కుకున్న భారత ఆటగాళ్లు.. ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చేశారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆ ద్వీపదేశం నుంచి..
టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ పట్టిన చారిత్రాత్మక క్యాచ్పై ఎంత రాద్ధాంతం జరుగుతోందో అందరికీ తెలిసిందే. బౌండరీ రోప్ను జరపలేదని క్రీడా నిపుణులు ఎంత వివరిస్తున్నా.. దానిపై విమర్శలు ఆగడం లేదు.
టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ పట్టిన సెన్సేషన్ క్యాచ్పై తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. సౌతాఫ్రికా ఫ్యాన్స్ దీనిపై నానా రాద్ధాంతం..
గత ఏడాదిన్నర కాలం నుంచి టీ20 నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఆ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కొంతకాలం నుంచి సరైన ప్రదర్శన కనబర్చకపోవడం వల్ల..
సూపర్-8లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులను నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్..
ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా ఎక్కువగా స్టార్ ఆటగాళ్ల పైనే ఆధారపడుతుందని, అలా కాకుండా పూర్తి గేమ్ ప్లాన్తో ముందుకెళ్లాలని విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా సూచించాడు. 2007లో జరిగిన తొలి ఎడిషన్లో తప్ప టీమిండియా మళ్లీ టీ-20 ప్రపంచకప్ అందుకోలేదు.