• Home » sunitha

sunitha

AP Elections:చావులతో రాజకీయం.. జగన్‌పై జనం ఆగ్రహం..!

AP Elections:చావులతో రాజకీయం.. జగన్‌పై జనం ఆగ్రహం..!

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో విలువైనవి. ఐదేళ్ల పాటు ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే సమయం. అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తాం.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనేవి రాజకీయ పార్టీలు చెప్పుకుంటుంటాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP)కి మాత్రం ఎన్నికలంటే గుర్తొచ్చేది చావులతో సానుభూతి రాజకీయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

AP Elections: ఓటమి భయంతో అబద్ధాలు.. అడ్డంగా దొరికిపోయిన జగన్..!

AP Elections: ఓటమి భయంతో అబద్ధాలు.. అడ్డంగా దొరికిపోయిన జగన్..!

‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Delhi CM: లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు

Delhi CM: లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె తెలిపారు.

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి దానం.. మల్కాజిగిరికి సునీతా, చేవెళ్లకు రంజిత్‌రెడ్డి..

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి దానం.. మల్కాజిగిరికి సునీతా, చేవెళ్లకు రంజిత్‌రెడ్డి..

గ్రేటర్‌ పరిధిలోని ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్‌(Congress) పార్టీ ప్రకటించింది. సికింద్రాబాద్‌ టికెట్‌ను దానం నాగేందర్‌(Donation to Nagender)కు, మల్కాజిగిరి సునీతామహేందర్‌ రెడ్డికి, చేవెళ్ల రంజిత్‌రెడ్డికి కేటాయించింది.

TG Politics: అందుకే కవితను అరెస్టు చేశారు.. సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు

TG Politics: అందుకే కవితను అరెస్టు చేశారు.. సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌లో కుట్ర కోణం ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈడీ, సీబీఐ విశ్వాసం కోల్పోతున్నాయని చెప్పారు.

 Paritala Sunita : ఆ కులాలకు జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు

Paritala Sunita : ఆ కులాలకు జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు

బీసీలు అంటే వైసీపీకి బ్యాక్ బోన్ అంటూనే.. ఆ కులాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunita) అన్నారు.

Congress: అన్న జగన్‌పై షర్మిల ధిక్కారస్వరం వినిపిస్తున్న వేళ.. ఆ ఇద్దరి భేటీకి ప్రాధాన్యం..

Congress: అన్న జగన్‌పై షర్మిల ధిక్కారస్వరం వినిపిస్తున్న వేళ.. ఆ ఇద్దరి భేటీకి ప్రాధాన్యం..

కడప: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను వైఎస్ సునీత సోమవారం కడపలో కలిసారు. ఈ సందర్భంగా ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌లో ఇరువురు సోదరిమణులు సుమారు మూడుగంటలపాటు తాజా రాజకీయాలపై సుధీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వారిద్దరూ నివాళులర్పించారు.

Sunita Lakshmareddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వట్లేదు

Sunita Lakshmareddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వట్లేదు

ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉంటుందని.. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ( Sunita Lakshmareddy ) అన్నారు.

 Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్

Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్

అమరావతి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Sunitha Reddy : కడప ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ను కలిసిన సునీతారెడ్డి

Sunitha Reddy : కడప ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ను కలిసిన సునీతారెడ్డి

కడప ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ ( Kadapa SP Siddhartha Kaushal ) ను వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ( Sunitha Reddy ) , రాజశేఖర్‌రెడ్డి దంపతులు కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి