Share News

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి దానం.. మల్కాజిగిరికి సునీతా, చేవెళ్లకు రంజిత్‌రెడ్డి..

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:58 AM

గ్రేటర్‌ పరిధిలోని ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్‌(Congress) పార్టీ ప్రకటించింది. సికింద్రాబాద్‌ టికెట్‌ను దానం నాగేందర్‌(Donation to Nagender)కు, మల్కాజిగిరి సునీతామహేందర్‌ రెడ్డికి, చేవెళ్ల రంజిత్‌రెడ్డికి కేటాయించింది.

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి దానం.. మల్కాజిగిరికి సునీతా, చేవెళ్లకు రంజిత్‌రెడ్డి..

- ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ పరిధిలోని ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్‌(Congress) పార్టీ ప్రకటించింది. సికింద్రాబాద్‌ టికెట్‌ను దానం నాగేందర్‌(Donation to Nagender)కు, మల్కాజిగిరి సునీతామహేందర్‌ రెడ్డికి, చేవెళ్ల రంజిత్‌రెడ్డికి కేటాయించింది. వీరు ముగ్గురూ బీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారే. ఇప్పటివరకూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌(BRS) పార్టీలో కొనసాగి, తాజాగా సొంత గూటికి చేరారు.

Updated Date - Mar 22 , 2024 | 10:58 AM