Home » Stock Market
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ ఐపీఓల హంగామాకు సిద్ధమైంది. జూలై 28తో ప్రారంభమయ్యే ఈ వారం నిజంగా ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి ఏకంగా 14 కొత్త ఐపీఓలు బరిలోకి దిగుతున్నాయి.
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు భారీ పతనాన్ని నమోదు చేసింది...
యూకే-భారత్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ అంతార్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో ఈ వారాన్ని సూచీలు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను చవిచూశాయి.
జపాన్తో ట్రేడ్ డీల్ ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కూడా దేశీయ సూచీలపై పాజిటివ్ ప్రభావం చూపిస్తున్నాయి.
గత రెండు సెషన్లలో నష్టాలను చవి చూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మెరుగైన త్రైమాసిక ఫలితాలు వెల్లడించడం మార్కెట్లకు కలిసొచ్చింది.
ఇన్వెస్టర్లకు కీలక అలర్ట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. పలువురు కలిసి స్టాక్ ధరలను భారీగా పెంచేసి.. పెద్ద, చిన్న పెట్టుబడిదారులను భారీగా మోసం చేశారు. అయితే ఆ స్కామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే వచ్చే వారం ఏకంగా 10 ఐపీఓలు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీంతో మార్కెట్లో డబ్బుల వర్షం కురియనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం (gold) ధర మళ్లీ లక్ష రూపాయలను దాటేసింది. గత వారంలో 98 వేలకు దగ్గర్లో ఉన్న పది గ్రాముల బంగారం ప్రస్తుతం తిరిగి లక్ష రూపాయలను దాటేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జులై 20న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్లో భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్
రష్యాతో వ్యాపారం చేస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని భారత్, చైనాలకు నాటో దేశాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి