Home » Srisailam
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదైందంటేనే చర్చలు మొదలయ్యాయి. కానీ సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి, పార్టీ నాయకుడైనా ఉపేక్షించవద్దని ఆదేశించడం రాజకీయాల్లో మార్పుగా నిలిచింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పార్టీకి సానుకూల సంకేతమా? వివాదాలకు తెరలేపే అంశమా అనే చర్చ సాగుతోంది.
శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని కాపాడాలని ఏపీ ప్రభుత్వాన్ని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ప్రస్తుత సీజన్లో మూడో సారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. భీమా, తుంగభద్ర నుంచి వస్తున్న వరదతో శ్రీశైలానికి 2.10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది.
శ్రీశైలం, హైదరాబాద్ ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు శ్రీశైలం పోలీసులు వినూత్నంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం పనుల పునరుద్ధరణకు రూట్మ్యాప్ను సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండలా మారడంతో మొత్తం 26 గేట్లనూ 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 2.10 లక్షల
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యాం కళకళలాడుతోంది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆందోళన కలిగిస్తున్న శ్రీశైలం జలాశయం ప్లంజ్పూల్ మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న నిర్ణయంపై..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు దేవస్థాన అర్చకులు, అధికారులు.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.