• Home » Srikakulam

Srikakulam

Dharmana Vs YSRCP: వైవీ సుబ్బారెడ్డికి ధర్మాన స్ట్రాంగ్ వార్నింగ్.. తంతా అంటూ..!

Dharmana Vs YSRCP: వైవీ సుబ్బారెడ్డికి ధర్మాన స్ట్రాంగ్ వార్నింగ్.. తంతా అంటూ..!

AP Elections 2024: ‘‘ఎవడో సుబ్బారెడ్డి అంట.. కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తామంటున్నాడు’’ అంటూ వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నేతలపైనే మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం వైఎస్సార్సీపీ నేతల్లోనూ కలవరం రేపుతోంది.

Bandaru Satyanarayana: ఎవడబ్బ సొమ్మని వాలంటీర్లకు డబ్బులిస్తున్నావ్

Bandaru Satyanarayana: ఎవడబ్బ సొమ్మని వాలంటీర్లకు డబ్బులిస్తున్నావ్

Andhrapradesh: ఎన్నికలను పర్యవేక్షించేది రెవెన్యూ శాఖ అని.. రెవెన్యూ శాఖ మంత్రి బరితెగించి వాలంటీర్‌లను ఎన్నికలు ప్రచారం చేయండని చెప్పడం ఏంటి అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎవడబ్బ సోమ్ము తో డబ్బులిస్తున్నావ్ వాలంటీర్లకు. వాలంటీర్లకు ఇచ్చేది మీ బాబు సొమ్ము కాదు. ధర్మాన, జగన్ ఇంట్లో సొమ్ము ఇవ్వడం లేదు.. ప్రభుత్వ సోమ్ము ఎన్నికల ప్రచారం కోసం ఎలా వాడుతారు’’ అని ప్రశ్నించారు.

Lokesh: జగన్ కేబినెట్ చెత్త కేబినెట్.. ఏపీ మంత్రులపై లోకేష్ ఫైర్

Lokesh: జగన్ కేబినెట్ చెత్త కేబినెట్.. ఏపీ మంత్రులపై లోకేష్ ఫైర్

Andhrapradesh: వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. గురువారం రాజాం శంఖారావం సభలో యువనేత మాట్లాడుతూ... సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయన్నారు. దొంగ ఓట్లు నమోదు చేసే అధికారులు జైలుకు వెళ్తారని ఆనాడే చెప్పామని.. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు.

TDP Sankharavam: జగన్ పని అయిపోయిందని వాళ్లే చెబుతున్నారు..: నారా లోకేష్

TDP Sankharavam: జగన్ పని అయిపోయిందని వాళ్లే చెబుతున్నారు..: నారా లోకేష్

25కు 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకువస్తామన్నారని, వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారని నారా లోకేష్ ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి వైసీపీ ఎంపీలే ముఖం చాటేస్తున్నారని, జగన్ డిల్లీ వెళ్లితే 31మందిలో ఆరుగురు మాత్రమే ఆయన వెంట వెళ్లారని.. వారు బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.

Sankharavam Live: సిక్కోలు గడ్డపై లోకేశ్‌ ‘శంఖారావం’.. తరలివచ్చిన పసుపుదళం

Sankharavam Live: సిక్కోలు గడ్డపై లోకేశ్‌ ‘శంఖారావం’.. తరలివచ్చిన పసుపుదళం

Lokesh Sankharavam: వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ శ్రీకారం చుట్టిన సరికొత్త కార్యక్రమమే‘శంఖారావం’. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఇచ్ఛాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ జరుగుతోంది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలతో మైదానం కిక్కిరిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపుదళం అంతా సిక్కోలు గడ్డపై వాలిపోయింది.

 Nara Lokesh: శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం ప్రారంభం

Nara Lokesh: శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం కార్యక్రమం ప్రారంభించనున్నారు. యువగళం పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో యువనేత శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తారు.

AP News: ‘‘సిద్ధం’’ సభకు వైసీపీ కార్యకర్తలతో బస్సులో బయలుదేరగా.. అనుకోని ప్రమాదం

AP News: ‘‘సిద్ధం’’ సభకు వైసీపీ కార్యకర్తలతో బస్సులో బయలుదేరగా.. అనుకోని ప్రమాదం

Andhrapradesh: భీమిలి నియోజకవర్గంలో జరుగనున్న వైసీపీ ‘‘సిద్ధం’’ ఎన్నికల శంఖారావ సభ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలను తీసుకొస్తున్న బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

Botsa Satyanarayana: పాపం.. షర్మిలను చూస్తే జాలేస్తోంది..

Botsa Satyanarayana: పాపం.. షర్మిలను చూస్తే జాలేస్తోంది..

Andhrapradesh: సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై విరుచుకుపడ్డారు.

Dharmana Prasad: ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన షాకింగ్ నిర్ణయం...

Dharmana Prasad: ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన షాకింగ్ నిర్ణయం...

Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

YS Sharmila: సామాన్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రయాణం..

YS Sharmila: సామాన్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రయాణం..

Andhrapradesh: ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి