• Home » Srikakulam

Srikakulam

రైలు ప్రమాద ఘటనలో 40 మందికి గాయాలు

రైలు ప్రమాద ఘటనలో 40 మందికి గాయాలు

కంట‌కాప‌ల్లి వ‌ద్ద జ‌రిగిన రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 40 మందికి గాయాల‌య్యాయి. 32 మందిని విజ‌య‌న‌గ‌రం ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రిలో చేర్పించడం జరిగింది.

Rammohan Naidu: జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తాం

Rammohan Naidu: జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తాం

శ్రీకాకుళం: ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది దొంగ ప్రేమని, ఇక్కడి ప్రజలను ఉద్ధరించటానికి కాదు...దోచుకోవటానికి వస్తున్నారని, పెద్దిరెడ్డి పుంగనూరులో రౌడీ మాఫియాలను నడుపుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

Kuna Ravikumar: అలా మాట్లాడినందుకు మంత్రి అప్పలరాజు సిగ్గుపడాలి

Kuna Ravikumar: అలా మాట్లాడినందుకు మంత్రి అప్పలరాజు సిగ్గుపడాలి

తండ్రి పేరు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ప్రజాధనాన్ని దోచుకున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపణలు గుప్పించారు.

YCP Leaderes : మళ్లీ బరి తెగించిన వైసీపీ రౌడీ మూకలు

YCP Leaderes : మళ్లీ బరి తెగించిన వైసీపీ రౌడీ మూకలు

వైసీపీ ( YCP ) రౌడీ మూకలు మరోసారి బరితెగించారు. కొత్తమ్మతల్లి సాక్షిగా వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్‌కు దిగారు. కోటబొమ్మాలి కొత్తమ్మతల్లి ( Kotobommali Kothammathalli ) ఆలయ ఈఓ రాధాకృష్ణపై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు.

Tammineni Sitaram: చంద్రబాబును చంపితే మాకేం వస్తుంది

Tammineni Sitaram: చంద్రబాబును చంపితే మాకేం వస్తుంది

టీడీపీ అధినేత చంద్రబాబును చంపితే తమకేం వస్తుందని.. ఆయన ఎక్కడ ఉన్నా ఒక్కటే అని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేశారు.

TDP Leader: రోజాను ఎవరూ మహిళగా భావించడం లేదు.. కూన రవికుమార్ ఎద్దేవా...

TDP Leader: రోజాను ఎవరూ మహిళగా భావించడం లేదు.. కూన రవికుమార్ ఎద్దేవా...

మంత్రి రోజాపై టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రోజా మాట్లాడుతున్నవి చాగంటి గారి ప్రవచనాలా అంటూ ఎద్దేవా చేశారు.

Chandrababu Arrest: టెక్కలిలో కొనసాగుతున్న బంద్.. దొరికిన వారు దొరికిట్లు టీడీపీ నేతల అరెస్ట్

Chandrababu Arrest: టెక్కలిలో కొనసాగుతున్న బంద్.. దొరికిన వారు దొరికిట్లు టీడీపీ నేతల అరెస్ట్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తమ్ముళ్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

టెక్కలి ఆస్పత్రిలో చోరీకి విఫలయత్నం

టెక్కలి ఆస్పత్రిలో చోరీకి విఫలయత్నం

టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలోని ఇన్‌పేషంట్‌ వార్డుల్లో శుక్ర వారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ వ్యక్తి చోరీకి విఫలయత్నం చేశా డు.

Kurnool: రూ.2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికి మోసం..

Kurnool: రూ.2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికి మోసం..

కర్నూలు: రూ. 2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికారు. తమ వద్ద ఉన్ననోట్లకు మారుగా రూ. 5 వందల నోట్లు ఇస్తే 15 శాతం కమీషన్ కలిపి ఇస్తామంటూ ఓ గ్యాంగ్ మోసానికి స్కేచ్ వేశారు. పథకం ప్రకారం సినీ పక్కీలో నగదు తీసుకువెళ్లారు.

Kala Venkata Rao: జగన్ అధికారంలోకి వచ్చాకే విద్యుత్ కోతలు

Kala Venkata Rao: జగన్ అధికారంలోకి వచ్చాకే విద్యుత్ కోతలు

రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతోందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN) అధికారంలోకి వచ్చిన తర్వాతే విద్యుత్ కోతలు అధికమయ్యాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కళావెంకటరావు (K Kala Venkata Rao)అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి