Home » Sports news
అండర్-19 ప్రపంచకప్లో భాగంగా యువ భారత జట్టు ఆదివారం పాకిస్థాన్తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఆయుష్ మాత్రే నేతృత్వంలోని యువ జట్టు కీలక మ్యాచ్కు సిద్ధమవుతున్న తరుణంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.
అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-బి పోరులో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయీస్ ప్రకారం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం.
దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (227) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో ముంబై జట్టు ఏకంగా 560 పరుగులు చేసింది. సువేద్ పార్కర్ (75) కూడా సత్తా చాటడంతో హైదరాబాద్తో ఇక్కడ జరుగుతున్న రంజీ మ్యాచ్లో ముంబై భారీస్కోరు సాధించగలిగింది.
సాఫీగా సాగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనం చోటు చేసుకుంది. ఏడో సీడ్ జాస్మిన్ పౌలినికి మూడో రౌండ్లో చుక్కెదురైంది.
భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. మిజోరంకు చెందిన 38 ఏళ్ల లాల్రెమ్రుటా గుండెపోటుతో మృతి చెందాడు. మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే లాల్రెమ్రుటా మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పంజాబ్ సంచలన విజయం సాధించింది. ముంబై జట్టుపై ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఈ విజయంతో పంజాబ్ గ్రూప్ సి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీలో బెంగాల్ జట్టుపై హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసి.. హైదరాబాద్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్ దెబ్బకు బెంగాల్ బ్యాటర్లు విలవిల్లాడారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని 2026 సంవత్సరంలో మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. అతడు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో రెండు సెంచరీలు, ఒక అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటి...2025ను ఘనంగా ముగించాడు.
ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్లో భాగంగా సిడ్నీలో జరిగే టెస్టే తనకు ఆఖరు మ్యాచ్ కానుందని వెల్లడించాడు. ఖవాజా తన కెరీర్లో ఇప్పటివరకు 87 టెస్ట్లు, 40 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.
ఇండియన్ ఉమెన్ లీగ్ 2025లో భాగంగా మంగళవారంనాలుగో రౌండ్ మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్, సెసా ఫుట్బాల్ అకాడమీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు తెలంగాణకు చెందిన ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ సౌమ్య అదరగొట్టింది. దీంతో 9-0 తేడాతో ఈస్ట్ బెంగాల్ విజయం సాధించింది.