• Home » Singapore

Singapore

సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం

సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం

ఏపీ ఉపాధ్యాయుల బృందం ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. సింగపూర్ పర్యటనకు ఏపీలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.

సింగపూర్‌లో డిజిటల్ పాలనపై ఏపీ మంత్రుల అధ్యయనం.. 'స్వర్ణాంధ్ర-2047' లక్ష్యంగా అడుగులు..

సింగపూర్‌లో డిజిటల్ పాలనపై ఏపీ మంత్రుల అధ్యయనం.. 'స్వర్ణాంధ్ర-2047' లక్ష్యంగా అడుగులు..

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారంతో విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది.

సింగపూర్‌లో శిక్షణ.. ‘వీ ఫస్ట్’ మోడల్‌పై ఏపీ మంత్రుల ఫోకస్

సింగపూర్‌లో శిక్షణ.. ‘వీ ఫస్ట్’ మోడల్‌పై ఏపీ మంత్రుల ఫోకస్

సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం నాలుగో రోజు కొనసాగుతోంది. సింగపూర్‌ ప్రభుత్వం ఆధునిక ప్రజాస్వామ్యంలో అవలంభిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక, పర్యావరణ అనుకూల విధానాలను మంత్రులు అధ్యయనం చేస్తున్నారు.

మూడో రోజు సింగపూర్‌ పర్యటన.. PSA పోర్టును సందర్శించిన ఏపీ మంత్రుల బృందం

మూడో రోజు సింగపూర్‌ పర్యటన.. PSA పోర్టును సందర్శించిన ఏపీ మంత్రుల బృందం

ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లో మూడో రోజు పర్యటిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఎస్ఏను సందర్శించింది. పోర్టు నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను ఏ విధంగా వినియోగిస్తున్నారో మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివరాల్లోకి వెళితే..

నేషన్ ఫస్ట్ గవర్నెన్స్‌పై ఏపీ మంత్రులకు సింగపూర్‌లో శిక్షణ

నేషన్ ఫస్ట్ గవర్నెన్స్‌పై ఏపీ మంత్రులకు సింగపూర్‌లో శిక్షణ

ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగ‌పూర్‌లో రెండో రోజు ప‌ర్య‌ట‌న‌ ముగిసింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో మంత్రులు నారాయ‌ణ‌, బీసీ జ‌నార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత‌, అన‌గాని స‌త్య‌ప్రసాద్, అచ్చెన్నాయుడు, స‌త్య‌కుమార్ ఉన్నారు.

సింగపూర్‌ చేరుకున్న మంత్రుల బృందం.. ఆధునిక పరిపాలనపై అధ్యయనం

సింగపూర్‌ చేరుకున్న మంత్రుల బృందం.. ఆధునిక పరిపాలనపై అధ్యయనం

సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందానికి అక్కడి తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. ఈరోజు నుంచి ఏప్రిల్ 27 వరకు సింగపూర్‌లో మంత్రుల బృందం పర్యటించనుంది.

ఆ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్టు అధికారుల అలర్ట్

ఆ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్టు అధికారుల అలర్ట్

సింగపూర్ నుంచి వచ్చే విమానానికి బాంబు బెదిరింపు రావడంతో.. శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కాగానే.. ప్రయాణికులను దింపిన తర్వాత భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

Trump-Modi: భారత్‌ను బెదిరించలేమని గుర్తించిన ట్రంప్ చివరకు.. సింగపూర్ మాజీ మంత్రి ఆసక్తికర కామెంట్

Trump-Modi: భారత్‌ను బెదిరించలేమని గుర్తించిన ట్రంప్ చివరకు.. సింగపూర్ మాజీ మంత్రి ఆసక్తికర కామెంట్

భారత్‌ను బెదిరించలేమని డొనాల్డ్ ట్రంప్ గుర్తించారని సింగపూర్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. చివరకు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారని సెటైర్లు పేల్చారు. బహుళ ధ్రువ ప్రపంచానికి ఇది నిదర్శనమని అన్నారు.

Indian Tourists Jailed: వేశ్యలపై దాడి, దోపిడి.. ఇద్దరు భారతీయులకు జైలు శిక్ష

Indian Tourists Jailed: వేశ్యలపై దాడి, దోపిడి.. ఇద్దరు భారతీయులకు జైలు శిక్ష

భారత్‌కు చెందిన 23 ఏళ్ల ఆరోక్యసామి డైసన్, 27 ఏళ్ల రాజేంద్రన్ మాయిలరసన్ గత ఏప్రిల్ 24వ తేదీన సింగపూర్‌కు వెకేషన్‌కు వెళ్లారు. రెండు రోజుల తర్వాత లిటిల్ ఇండియా ఏరియాలో నడుచుకుంటూ వెళుతున్నారు.

AP News: సింగపూర్‌కు ధర్మవరం విద్యార్థినులు

AP News: సింగపూర్‌కు ధర్మవరం విద్యార్థినులు

పట్టణంలోని బీఎస్ఆర్‌ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఫ్లోర్‌బాల్‌ పోటీల్లో అద్భుత ప్రతిభ చూపినట్లు హెచ్‌ఎం జ్యోతిలక్ష్మి, పీడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి