Home » Singapore
భారత్ను బెదిరించలేమని డొనాల్డ్ ట్రంప్ గుర్తించారని సింగపూర్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. చివరకు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారని సెటైర్లు పేల్చారు. బహుళ ధ్రువ ప్రపంచానికి ఇది నిదర్శనమని అన్నారు.
భారత్కు చెందిన 23 ఏళ్ల ఆరోక్యసామి డైసన్, 27 ఏళ్ల రాజేంద్రన్ మాయిలరసన్ గత ఏప్రిల్ 24వ తేదీన సింగపూర్కు వెకేషన్కు వెళ్లారు. రెండు రోజుల తర్వాత లిటిల్ ఇండియా ఏరియాలో నడుచుకుంటూ వెళుతున్నారు.
పట్టణంలోని బీఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఫ్లోర్బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ చూపినట్లు హెచ్ఎం జ్యోతిలక్ష్మి, పీడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
విదేశాల్లో విహరించాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది.కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని భావించి ఆ కోరికను పక్కనపెట్టేస్తారు. అలాంటి వారి కోసం ఇప్పుడు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ఒకే ప్యాకేజీలో మలేసియా, సింగపూర్ దేశాలను కవర్ చేస్తూ.. అతితక్కువ ధరకే విదేశీ పర్యటన చేసే అవకాశం కల్పిస్తోంది.
ఏపీలో పెట్టుబడులు పెట్టండని ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్లో పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. సింగపూర్ తో ఏపీకి మూడు దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సింగపూర్లో దౌత్య కార్యక్రమాల్లో బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ గడ్డపై అడుగుపెట్టగానే అక్కడి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. దీంతోపాటు పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు ఆయనను ఆత్మీయంగా స్వాగతించారు.
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సింగపూరియన్స్ తోపాటు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులలో పెద్దఎత్తున ఆసక్తి కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున అప్లికేషన్లు రావడంతో ఈ భేటీలో పాల్గొనేందుకు చేపట్టిన నమోదు ప్రక్రియ ఆపాలని..
కొలంబో నుంచి ఈ నెల 7న బయలు దేరిన నౌక 10వ తేదీకి ముంబై చేరవలసి ఉంది. కొచ్చి తీరానికి సమీపంలో నౌకలో పేలుడు సంభవించడంతో ఐఎన్ఎస్ సూరత్ను అత్యవసర సాయం కోసం నౌక వద్దకు తరలించినట్టు రక్షణశాఖ పీఆర్ఓ తెలిపారు.
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి జోడీ వరల్డ్ నెంబర్వన్ జోడీని 21-17, 21-15తో చిత్తు చేసి సెమీఫైనల్కు చేరింది. ఈ సీజన్లో తొలి టైటిల్ దిశగా ఆ జోడీ ముందడుగు వేసింది.