Home » Siddaramaiah
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించబోతోందనే అంశంపై పార్టీ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది. మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సీఎం రేసులో ఉండగా, ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలతో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్లను ఏఐసీసీ నియమించింది.
ఇప్పుడు ప్రతి ఒక్కరి మదినీ వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు!?
అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థిత్వంపై ..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 136 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ) విజయకేతనం ఎగురవేయగా, బీజేపీ 64 స్థానాలు గెలిచింది. కింగ్ మేకర్ అవుతుందని అనుకున్న జేడీఎస్ 20 స్థానాలకు పరిమితమైంది. దీంతో సీఎం పదవి ఎవరిని వరించనుందనేపైనే చర్చ మొదలైంది. సీఎం రేసులో సిద్ధరామయ్య ముందు వరుసలో ఉన్నారని, అధిష్ఠానం ఆశీస్సులు ఆయనకే ఎక్కువగా ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది...
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ 64 స్థానాలతో చతికిలపడింది. కాంగ్రెస్ విజయంలో భారత్ జోడో యాత్ర
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరుగలేని విధంగా విజయం సాధించనుందని తాజా ఫలితాలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంట విషాదం చోటు చేసుకుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయపథాన దూసుకుపోతుండటంతో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు....
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రజాతీర్పు స్పష్టంగా రాదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తుండటంతో ‘కింగ్మేకర్’ జేడీఎస్ తదుపరి ప్రభుత్వ ఏర్పాటు
కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగనుంది.