Home » Siddaramaiah
కర్ణాటక తదుపరి సీఎం విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగినా ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. అయితే నాయకత్వంలో ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలియవస్తోంది...
కర్ణాటకలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో సారథ్యం వహించిన డీకే శివకుమార్ ఒకవైపు, బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలను ఏకతాటి వైపు నడిపే..
పార్టీ సీనియర్ సిద్ధారామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి కోసం పట్టుబడుతున్నారు. వెనక్కితగ్గే ఉద్దేశ్యంలేదని ఇద్దరూ చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన శనివారం నుంచి ఇదే పంచాయితీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం అభ్యర్థిత్వంపై తేల్చిపడేయాలని భావించిన అధిష్ఠానం..
బెంగళూరు: కర్ణాటక తదుపరి సీఎం ఎంపిక ప్రక్రియి కీలక దశకు చేరుకుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నప్పటికీ, ఈ విషయంలో జరుగుతున్న జాప్యంతో సీఎం అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన జి.పరమేశ్వర పేరు తాజాగా తెరపైకి వచ్చింది.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.
కర్ణాటక తదుపరి సీఎం పంచాయతీ కీలక దశకు చేరుకుంది. మంగళవారమే (ఈ రోజు) సీఎం ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తును వేగవంతం చేసింది.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రస్తుతం హోరాహోరీ పోరాటం జరుగుతోంది.
కర్ణాటకలో ఒకే ఒక్క ప్రచార నినాదం ఏకంగా అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. ఇంతకీ ఆ నినాదం ఏంటి?, అది ఎలా మొదలైందో ఈ కథనంలో చూద్దాం...
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనేదానిపై (Karnataka CM Tussle) ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన శనివారం నుంచి సీఎం అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు కొనసాగిస్తూనే ఉంది...
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం ఉత్కంఠభరితంగా పోరు సాగుతోంది. ఈ పోటీలో ముందు వరుసలో ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్ఠానం