Home » Shah Rukh Khan
మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల రెండో విడత ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందులో భాగంగా షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణతి షిండే తరఫున బాలీవుడ్ బాద్షా 'షారూక్ ఖాన్' వచ్చారంటూ జనం శుక్రవారంనాడు ఎగబడ్డారు. ఆ తర్వాత వచ్చిందెవరో తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యారు.
సాధారణంగా స్టార్ నటీనటులు ప్రజలకు హాని తలపెట్టే ప్రోడక్టులను (గుట్కా, మద్యపానం, ఇతరత్రాలు) ఏమాత్రం ప్రమోట్ చేయరు. అటు తిరిగి, ఇటు తిరిగి అది తమ మెడకే చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి.. వాటి జోలికి వెళ్లరు. కానీ..
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మోత మోగిస్తోందో అందరికీ తెలుసు. గత రికార్డుల బూజును దులిపేస్తూ.. కనీవినీ ఎరుగని సరికొత్త బెంచ్మార్క్లను క్రియేట్ చేస్తోంది. షారుఖ్ అభిమానులైతే..
తమిళ యువ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ బాద్షా, కింగ్ఖాన్ షారూఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీ (Jawan Movie) బ్లాక్బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు కుమ్మేస్తోంది.
‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.
సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం లో వచ్చిన షారుఖ్ ఖాన్ 'పఠాన్' ఆరు సంవత్సరాల 'బాహుబలి 2' (Baahubali 2) రికార్డు ను బద్దలుకొట్టింది.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)కి ముంబైలో విలాసవంతమైన ‘మన్నత్’ (Mannat) అనే బంగ్లా ఉన్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). సినిమాల నుంచి దాదాపుగా ఐదేళ్ల పాటు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ‘జవాన్’, ‘ఢంకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) భార్య, ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్(Gauri Khan)పై కేసు నమోదైంది.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shahrukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో రూపొందించింది. స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.