• Home » Secunderabad

Secunderabad

 Missing Case: సికింద్రాబాద్‌లో మిస్టరీగా ఒకే కుటుంబంలో ఆరుగురి అదృశ్యం..

Missing Case: సికింద్రాబాద్‌లో మిస్టరీగా ఒకే కుటుంబంలో ఆరుగురి అదృశ్యం..

Missing Case: బోయిన్‌పల్లిలో ఆరుగురు కుటుంబ సభ్యులు కనపడకుండా పోవడం సంచలనంగా మారింది. వీరి మిస్సింగ్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యుల అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారి కోసం వెతుకుతున్నారు.

Secunderabad Railway: 10 రైళ్లకు టెర్మినళ్ల మార్పు

Secunderabad Railway: 10 రైళ్లకు టెర్మినళ్ల మార్పు

ఆయా రైళ్లు సదరు రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరతాయని పేర్కొంది. ఆ రైళ్లు వెళ్లే మార్గాల్లో వాటి స్టాపేజీలు యధాతథంగా ఉంటాయని ఎస్‌సీఆర్‌ సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

Trains: సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

Trains: సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

ప్రయాణికుల రద్దీ కారణంగా సికింద్రాబాద్‌-రామనాథపురం-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ నెల 2,9,26,23,30 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుందని వారు తెలిపారు.

Special Trains: కాచిగూడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు..

Special Trains: కాచిగూడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు..

కాచిగూడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత వేసవి సీజన్ నేపధ్యంలో ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా... ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

కీచకుడు దొరికాడు.. ఎంఎంటీఎస్ రైల్లో  యువతి ఘటనలో నిందితుడు గుర్తింపు

కీచకుడు దొరికాడు.. ఎంఎంటీఎస్ రైల్లో యువతి ఘటనలో నిందితుడు గుర్తింపు

కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. పలు బృందాలుగా ఏర్పడి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి దగ్గరలోని సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించారు.

Hyderabad: ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

Hyderabad: ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

ఎంఎంటీఎస్‌ రైలులో దారుణం జరిగింది. మహిళా బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె భయపడి రైలు నుంచి దూకింది. బాధితురాలిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

Indian Army: ఆర్మీలో ఉద్యోగాలు!

Indian Army: ఆర్మీలో ఉద్యోగాలు!

భారత ఆర్మీలో అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ (క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి, మేజర్‌ పీసీ రాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

KTR: అవ్వా .. ఎట్లున్నవ్.. బాగున్నావా..

KTR: అవ్వా .. ఎట్లున్నవ్.. బాగున్నావా..

అవ్వా .. ఎట్లున్నవ్.. బాగున్నావా.. అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఓ అమ్మను ఆప్యాయంగా పలకరించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నగరంలోని ఓల్డుబోయినపల్లి డివిజన్‌లో కేటీఆర్ పర్యటించారు.

సికింద్రాబాద్‌కు రాకుండా మరో 9 రైళ్ల దారి మళ్లింపు

సికింద్రాబాద్‌కు రాకుండా మరో 9 రైళ్ల దారి మళ్లింపు

కింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల నిమిత్తం మరో 9 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

Venkaiah Naidu: మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి

Venkaiah Naidu: మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి

ప్రతి ఒక్కరూ తొలుత మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని, దీంతోపాటు వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి