• Home » Secunderabad

Secunderabad

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వేయార్డ్‌ రీమోడలింగ్‌ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

చర్లపల్లి- పాట్నా మధ్య 30 వేసవి ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి- పాట్నా మధ్య 30 వేసవి ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి బిహార్‌లోని పాట్నాకు 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

హైదరాబాద్‌ ఆస్పత్రిలో డాక్టర్ వేషధారణలో చోరీ.. మత్తు మందు ఇచ్చి మరీ..

హైదరాబాద్‌ ఆస్పత్రిలో డాక్టర్ వేషధారణలో చోరీ.. మత్తు మందు ఇచ్చి మరీ..

సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విచిత్రమైన చోరీ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ వేషధారణలో ఓ ఆగంతకురాలు రోగి వద్ద ఉన్న విలువైన బంగారు ఆభరణాలను కాజేసి పారిపోయింది.

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. సికింద్రాబాద్‌, మంచిర్యాల్‌, సిరిపూర్‌కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం నుంచి వరంగల్‌, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో.. 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో.. 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో నడిచే 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 24వతేదీనుంచి నుంచి ఈ అదనపు ఏసీబోగీల ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆర్మీ వాహనం ఢీకొని విద్యార్థి మృతి..

సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆర్మీ వాహనం ఢీకొని విద్యార్థి మృతి..

సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వద్ద బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఆర్మీ వాహనం ఓ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో స్కూలుకు వెళ్తున్న ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు.

Kite and Sweet Festival: గ్రాండ్‌గా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. హాజరైన పలువురు మంత్రులు

Kite and Sweet Festival: గ్రాండ్‌గా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. హాజరైన పలువురు మంత్రులు

భాగ్యనగరంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Talasani Srinivas Yadav: రేవంత్‌పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: తలసాని

Talasani Srinivas Yadav: రేవంత్‌పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: తలసాని

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని తెలిపారు.

Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

సికింద్రాబాద్ పరిధిలోని భోలక్‌పూర్ ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం తీవ్రంగా ఉండటంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి