Home » Schools
School Holidays: ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇప్పటికే నాలుగు ఆదివారాలు రాగా మరో రెండు రోజులు కూడా సెలవు దొరుకుతున్నాయి. వరుస సెలవులకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహారం అందజేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలు, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేల కోట్లు వెచ్చిస్తున్నా.. విద్యలో నాణ్యత మాత్రం పెరగడం లేదు. రెండేళ్లతో పోలిస్తే ఈ సారి విద్యార్థుల సంఖ్య 12శాతం వరకు తగ్గింది. ఇప్పటికీ వేలాది మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను 50 శాతం పెంచాలని రాష్ట్ర విద్యా కమిషన్ సర్కారుకు సిఫారసు చేసింది. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించింది.
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 31న రాబోతున్నారని అఖిల భారత విద్యా హక్కు వేదిక అధ్యక్షవర్గ సభ్యుడు
సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఏబీహెచ్బీ కాలనీ-2 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కూలి పనులు చేయించిన ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండాలని, మరే ఇతర ఫీజులను వసూలు చేయకుండా నియంత్రించాలని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర సర్కారుకు సిఫార్సు చేసింది.
పెరుగుతున్న చలి కారణంగా ఒకటి నుంచి 8వ తరగతి పిల్లల పాఠశాలలను జనవరి 18 వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అయితే ఈ స్కూల్స్ ఎక్కడ బంద్ ఉంటాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2025కు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి స్పెషల్ అలర్ట్. ఎందుకంటే వీటికి దరఖాస్తు చేయాలంటే చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. చివరి తేదీ జనవరి 13 సాయంత్రం 5 గంటల వరకు ఉండగా, ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
Sankranti holidays: సంక్రాంతి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. విద్య, ఉపాధి, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు పండుగ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.