• Home » Schools

Schools

Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం

Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం

Teacher Beats Students: కీసర ప్రభుత్వ స్కూల్లో పీఈ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిల పట్ల టీచర్ ప్రవర్తించిన తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TEACHER : బాల భైరవుడు

TEACHER : బాల భైరవుడు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాల భైరవుడి చిత్రాన్ని పేరూరు గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీరాములు ఎంతో సుందరంగా చిత్రీకరించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం

ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ప్రచారం చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీ మోహనాచార్యులు ఆధ్వర్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల కోసం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

School Holidays: విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు.. ఎప్పుడంటే..

School Holidays: విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు.. ఎప్పుడంటే..

విద్యార్థులకు హాలిడేస్ అంటే చాలు ఎగిరి గంతులు వేస్తారు. అయితే, ఫిబ్రవరి చివరిలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ఉంటే మరో రోజు మాత్రం రాష్ట్రంలోని కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.

Raging: సెవెంత్ స్టూడెంట్‌పై టెన్త్ స్టూడెంట్స్ ఎంత దారుణానికి పాల్పడ్డారంటే

Raging: సెవెంత్ స్టూడెంట్‌పై టెన్త్ స్టూడెంట్స్ ఎంత దారుణానికి పాల్పడ్డారంటే

Raging: స్కూల్ హాస్టల్‌లో ర్యాగింగ్ తీవ్ర సంచలనం రేపుతోంది. ఏడో తరగతి విద్యార్థినిపై ముగ్గురు పదో తరగతి విద్యార్థులు దాడి చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు.

School Holidays:  వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు.. అసలు కారణమిదే..

School Holidays: వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు.. అసలు కారణమిదే..

School Holidays: ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇప్పటికే నాలుగు ఆదివారాలు రాగా మరో రెండు రోజులు కూడా సెలవు దొరుకుతున్నాయి. వరుస సెలవులకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Snacks: టెన్త్‌ విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం

Snacks: టెన్త్‌ విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహారం అందజేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

Govt Schools: సర్కారీ పాఠశాలల్లో తగ్గిన ప్రవేశాలు

Govt Schools: సర్కారీ పాఠశాలల్లో తగ్గిన ప్రవేశాలు

ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలు, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేల కోట్లు వెచ్చిస్తున్నా.. విద్యలో నాణ్యత మాత్రం పెరగడం లేదు. రెండేళ్లతో పోలిస్తే ఈ సారి విద్యార్థుల సంఖ్య 12శాతం వరకు తగ్గింది. ఇప్పటికీ వేలాది మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారు.

Midday Meal: మధ్యాహ్న భోజన ధరలను 50% పెంచాలి!

Midday Meal: మధ్యాహ్న భోజన ధరలను 50% పెంచాలి!

ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను 50 శాతం పెంచాలని రాష్ట్ర విద్యా కమిషన్‌ సర్కారుకు సిఫారసు చేసింది. అలాగే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించింది.

CM Revanth Reddy: మొగిలిగిద్ద పాఠశాల 150వ వార్షికోత్సవం

CM Revanth Reddy: మొగిలిగిద్ద పాఠశాల 150వ వార్షికోత్సవం

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలంలోని మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 31న రాబోతున్నారని అఖిల భారత విద్యా హక్కు వేదిక అధ్యక్షవర్గ సభ్యుడు

తాజా వార్తలు

మరిన్ని చదవండి