Home » SBI
రాజకీయ పార్టీలకు కాసుల వర్షం కురిపించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) దాతలు, గ్రహీతల సమాచారం ఇచ్చే గడువును పొడగించాలని ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ పిటిషన్పై విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Telangana: అన్నం పెట్టిన బ్యాంకునే కన్నం వేశారు ఆ బ్యాంకు మేనేజర్లు. లోన్ కోసం దరఖాస్తున్న చేసుకున్న ఖాతాదారుల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని మరీ మోసానికి పాల్పడుతూ దాదాపు రూ.2.80 కోట్లు కాజేశారు. ఈ ఘటన నగరంలోని రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో చోటు చేసుకుంది. కోట్లు కొల్లగొట్టిన బ్యాంకు మేనేజర్ల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాభాలు భారీగా పతనమయ్యాయి. శనివారం ప్రకటించిన FY24 క్యూ3 త్రైమాసికంలో SBI లాభం ఏకంగా 35 శాతం కోల్పోయి రూ. 9,163 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించారు.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు నిధుల కోసం గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు) సహా వ్యక్తులందరికీ ఈ పథకం అందుబాటులో ఉందని బ్యాంక్ తెలిపింది.
ఈ రోజుల్లో బ్యాంకుల్లో ప్రతి ఒక్కరికీ ఖాతాలు ఉండడం సహజం. చాలా మందికి ఒకటికి మించే బ్యాంకు ఖాతాలున్నాయి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో డబ్బులను ఎవరూ ఇంట్లో దాచుకోవడం లేదు. చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బులో అత్యధిక మొత్తం బ్యాంకులోనే దాచుకుంటున్నారు.
ఓ ఎస్బిఐ బ్యాంక్లోకి ఆకస్మాత్తుగా ఎద్దు ప్రవేశించింది. అయితే అసలు ఎద్దు(bull) బ్యాంకుకు ఎందుకు వెళ్లింది, దానికి ఏదైనా లోన్ ఇస్తున్నారా లేదా ఇంకేదైనా విషయం ఉందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
మీరు మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ లేదా SBI FD వీటిలో ఏది బెస్ట్ అని తేల్చుకోలేకపోతున్నారా. అయితే ఈ వార్త చదవండి. మీకు ఎందులో పెట్టుబడి పెట్టాలనేది క్లారిటీ వస్తుంది.
3 FDs with higher interest rates: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లు, సాధారణ పౌరులకు వివిధ సందర్భాలలో అధిక వడ్డీ వచ్చే కొన్ని ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తుంటాయి. ఇలా ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్ మూడు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్స్ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి.
SBI Amrit Kalash FD Scheme: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం అధిక వడ్డీ వచ్చే స్పెషల్ స్కీమ్ 'అమృత్ కలశ్'ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రకటించిన ఒక స్పెషల్ ఆఫర్ ఈ నెలాఖరుకు ముగుస్తుంది.
విద్యలో ప్రతిభకనబరిచే పేద విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ఎస్బీఐ ఫౌండేషన్ తన వంతు సహకారం అందిస్తోంది.