Home » Sankranthi
Sankranti :సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రైవేట్ ట్రావెల్స్లో సీట్లు దొరికినా భారీ రేట్లతో జేబులు గుల్లయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రైళ్లు, బస్సుల్లో ప్రయాణానికి సుమారు 10నుంచి 14 గంటల సమయం పడుతుండడంతో ..
సంక్రాంతి వేడులక సందర్భంగా పతంగులు ఎగురవేసేటప్పుడు డీజే శబ్దాలు శృతి మించకూడదని నగర సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో డీజే ఏర్పాట్లు చేసేవాళ్లు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని, నిబంధనల మేరకే డీజే వినియోగం ఉండాలన్నారు.
సంక్రాంతి(Sankranti) అంటే మొదట గుర్తుకు వచ్చేది పతంగులు. ఇప్పటికే మార్కెట్లలో గాలి పటాల దుకాణాలు వెలిశాయి. వీటిలో పతంగులు, మాంజా దారాలు, క్యాండిల్స్, ప్యారాషూట్, ఫ్యాన్సీ ఐటమ్స్, చెరకా మొదలైనవి విక్రయిస్తున్నారు.
అదనపు బాదుడు లేకుండా ఈసారి సంక్రాంతి పండగకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
కలైంజర్ మహిళా సాధికారిక నగదు పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న గృహిణులందరికీ మార్చిలోగా రూ.1000 చెల్లించనున్నట్లు బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఉదయనిధి(Deputy CM Udhayanidhi) సభ్యుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు.
సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 7,200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎ్సఆర్టీసీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్: సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వచ్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ప్రకటించింది.
కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం వరకు నడపనున్న ప్రత్యేక రైళ్లల్లో ఇంకా వందల సంఖ్యలో బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. పండుగ రోజుల్లో ఊరు వెళ్లాలనుకునేవారికి నిజంగా ఇది పండుగలాంటి వార్తగానే చెప్పుకోవాలి. జనవరి 14, 15 తేదీల్లో మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వైపు వెళ్లాలంటే ఎలాంటి చింత అవసరం లేదు. జనరల్ కేటగిరీలో వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన ప్రత్యేక రైళ్లను ఈ మేరకు నేడు (జనవరి 6న) ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ముత్యాల ముగ్గులతో పుడమి పులకించింది. రంగురంగుల రంగవల్లులతో సంక్రాంతి శోభ ముందే వచ్చేసింది! ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు..