Home » Sanju Samson
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ బోణీ చేసింది. లక్నోసూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో గెలిచింది. సంజూ శాంసన్(82) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్లో రాజస్థాన్ 193/4 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో శాంసన్ భారీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో విధ్వంసం సృష్టించిన శాంసన్ 52 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
కెప్టెన్ సంజూ శాంసన్(82) విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగడంతో లక్నోసూపర్ జెయింట్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వరుసగా ఐదో సీజన్లోనూ శాంసన్ తొలి మ్యాచ్లో 50+ స్కోర్తో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో 52 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
Sunil Gavaskar: టీ20 ప్రపంచకప్నకు మరో 6 నెలల సమయం కూడా లేదు. దీంతో జట్లన్నీ ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రపంచకప్నకు తమ జట్లను సిద్దం చేసుకోవడంపై సెలెక్టర్లు కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రపంచకప్నకు టీమిండియా ఎలాంటి జట్టుతో వెళ్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
బొలాండ్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో ఆడుతున్న మూడో వన్డే మ్యాచ్లో భాగంగా భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) శతక్కొట్టడం..
SA Vs IND: దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ను సమం చేసిన టీమిండియా ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి వన్డేలో పలు ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య లాంటి ఆటగాళ్లు లేకపోవడంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో టీమిండియా కొత్తగా కనిపించనుంది.
Team India For South Aftica Tour: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్న సంజు శాంసన్కు టీమిండియా సెలక్టర్లు హ్యాండ్ ఇస్తూనే ఉన్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్కు, ఈ ఏడాది వన్డే ప్రపంచకప్కు శాంసన్ లాంటి ఆటగాడిని దూరం పెట్టడం చాలా మంది క్రికెట్ అభిమానులకు నచ్చలేదు.
India Vs Australia T20 Series: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించగా.. ఈ జట్టులో సంజు శాంసన్ పేరు లేకపోవడంతో కొందరు అభిమానులు బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజుపై ఎందుకింత కక్ష అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచకప్కు ఎంపిక చేయలేదు సరే.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ఎందుకు ఎంపిక చేయలేదని బీసీసీఐ పెద్దలను నిలదీస్తున్నారు.
రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఇండియాలో అన్ని భాషల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ మూవీని ఐర్లాండ్లోనూ ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీంతో ఐర్లాండ్లోనే ఉన్న టీమిండియా యువ ఆటగాడు సంజు శాంసన్ జైలర్ మూవీ ప్రదర్శనకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు.
భారత్, ఐర్లాండ్ మధ్య నేడు చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్ను గెలుచుకున్న భారత్.. నేటి మ్యాచ్లోనూ గెలిచి 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.