Home » Sabitha Indra Reddy
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( Minister Sabita Reddy ) కి ఊహించని షాక్ తగిలింది. మంత్రి సబితారెడ్డి గన్మెన్ ఏఆర్ ఎస్ఐ ఫజల్ ( Gunmen Fazal ) తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్కే ఓట్లు అడిగే హక్కు ఉందని మంత్రి సబితారెడ్డి(Minister Sabita Reddy) అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు ఇకపై సీఎం బ్రేక్ఫాస్ట్ పేరుతో తెలంగాణ సర్కార్ కొత్త పథకాన్ని ప్రారంభించింది. శుక్రవారం ఉదయం మహేశ్వరం నియోజకవర్గంలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మంత్రులు హరీష్రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించగా.. సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడ్పల్లిలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబరులో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 15న 2,052 కేంద్రాల్లో జరిగిన టెట్ పేపర్-1 పరీక్షకు 84.12 శాతం.. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన బాలాపూర్ గణనాథుడి(Balapur Ganesh)కి తొలి రోజు పూజ చేసే అవకాశం దొరకడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy) వ్యాఖ్యానించారు.
ఉపాధ్యాయ పోస్టుల నియామకాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నందున.. ప్రభుత్వం మెగా డీఎస్సీ (DSC) వేస్తుందని భావించిన ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు దివంగత సాయిచంద్ (Singer Saichand)భార్య రజినికి బీఆర్ఎస్ పార్టీ తరుపున రూ.కోటి చెక్ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, జెడ్పీ చైర్ పర్సన్ అనితరెడ్డి అందజేశారు.
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి (TS DSC) రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చేసింది. దాదాపు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్లు, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు మధ్యాహ్న సమయంలో భోజనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి చదువుకోవాలన్న ఆశయంతో