Home » Russia
రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ ఆ దేశ అధినాయకత్వంతో
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ అంశానికి సంబంధించి రష్యా
రష్యా నుంచి భారత్ భారీగా ముడిచమురును కొనుగోలు చేస్తుండటం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. భారత్తో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. అదనపు సుంకాల విధింపు తరువాత చర్చలు కొనసాగుతాయా అన్న మీడియా ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు సమాధానమిచ్చారు.
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను మాస్కోలో కలిశారు. అమెరికా ఇండియన్ దిగుమతులపై భారీ టారిఫ్లు విధించిన తర్వాత రోజే ఈ సమావేశం జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో కీలక సమ్మిట్ జరగబోతోంది. అయితే ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ భేటీ ద్వారా ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగుస్తుందా లేదా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
మాస్కో నుంచి యురేనియం, ఎరువులను వాషింగ్టన్ దిగుమతి చేసుకుంటున్న విషయంపై తనకు అవగాహన లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ చెప్పారు. ఆ విషయం తెలుసుకుంటానని అన్నారు.
అమెరికా హెచ్చరికలపై క్లెమ్రిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ, రష్యాతో వాణిజ్యం నిలిపివేయాలని సార్వభౌమ దేశాలపై ఒత్తిడి తేవడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. ఆయా దేశాలకు తమ భాగస్వాములను ఎంచుకునే హక్కు ఉటుందని అన్నారు.
రష్యాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇటీవల రష్యా కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత ఏకంగా 8.8గా నమోదైంది. తాజాగా మంగళవారం ఉదయం అదే కమ్చాట్కా తీరంలో మరోసారి భూకంపం సంభవించింది.
అమెరికా పంపిన రెండు అణు జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు తమ వద్ద చాలా ఎక్కువగానే అణు జలాంతర్గాములు ఉన్నాయంటూ రష్యా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.