Home » Rushikonda
అవును.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Telangana CM KCR) హైదరాబాద్లో కొత్త సచివాలయం (TS New Secretariat) నిర్మించారు.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) కట్టుకున్నారు...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. లోకేష్ ఎక్కడికి వెళ్లినా..
‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’.. ‘అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను’ అనే మాటలు మనం చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నాం కదా..!. అంతేకాదు.. చెట్ల వల్ల వాతావరణ కాలుష్యం కాకుండా నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా చదువుకున్నాం...
రుషికొండపై పర్యావరణ విధ్వంసం పరిశీలనకు వచ్చే కేంద్ర కమిటీ సభ్యులను ఏమర్చే యత్నాలు గట్టిగా జరుగుతున్నాయి.
ఉత్తరాంధ్ర పోరుబాటలో భాగంగా రుషికొండ (Rushikonda Issue) వద్ద నిరసనకు టీడీపీ (TDP) పిలుపునిచ్చింది.