• Home » Revanth

Revanth

Hyderabad: రేవంత్ రెడ్డిని కలిసిన దివ్యాంగ మహిళ

Hyderabad: రేవంత్ రెడ్డిని కలిసిన దివ్యాంగ మహిళ

హైదరాబాద్: నాంపల్లికి చెందిన వికలాంగురాలు (మరుగుజ్జు) రజినీ అనే యువతి మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసింది. తాను పీజీ పూర్తి చేశానని, ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేసింది.

Hyderabad: కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చి సీట్లు దక్కించుకున్న 11మంది నేతలు

Hyderabad: కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చి సీట్లు దక్కించుకున్న 11మంది నేతలు

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థుల లిస్టును పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో రిలీజ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు.

Revanth Reddy : పెద్ద మనిషి పాలనలో ప్రాణాలకు విలువ లేదు

Revanth Reddy : పెద్ద మనిషి పాలనలో ప్రాణాలకు విలువ లేదు

గ్రూప్ 2 అభ్యర్థిని మర్రి ప్రవల్లిక (23) బలవన్మరణంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. అశోక్ నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా.. సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదని విమర్శించారు

TS News: గాంధీభవన్‌లో భేటీ కానున్న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ

TS News: గాంధీభవన్‌లో భేటీ కానున్న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం సాయంత్రం గాంధీ భవన్‌లో భేటీ కానుంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

KTR: రేవంత్ రెడ్డి టార్గెట్‌గా‌ కేటీఆర్ విమర్శలు

KTR: రేవంత్ రెడ్డి టార్గెట్‌గా‌ కేటీఆర్ విమర్శలు

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని..

Revanth Reddy.. బీఆర్ఎస్, ఎంఐఎం బయట నుంచి బీజేపీకి మద్దతు: రేవంత్ రెడ్డి

Revanth Reddy.. బీఆర్ఎస్, ఎంఐఎం బయట నుంచి బీజేపీకి మద్దతు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బయటనుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2004లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీనీ సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు.

Revanth: దేశ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు

Revanth: దేశ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు

హైదరాబాద్: దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని, సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీలను ప్రకటించాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Revanth Reddy : కేసీఆర్ ఖేల్ ఖతం - బీఆర్ఎస్ దుఖాన్ బంద్

Revanth Reddy : కేసీఆర్ ఖేల్ ఖతం - బీఆర్ఎస్ దుఖాన్ బంద్

తాజాగా విడుదల చేసిన దళిత డిక్లరేషన్‌పై మంత్రి కేటీఆర్ చేస్తున్న విమర్శలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమ డిక్లరేషన్ దళితుడిని సీఎం చేస్తానని మోసగించడం లాంటిది కాదని.. గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్ అని రేవంత్ తెలిపారు.

Revanth Reddy: తాండూరు గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా..

Revanth Reddy: తాండూరు గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా..

వికారాబాద్ జిల్లా: తాండూరు గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా అని.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీకి ద్రోహం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారు

Revanth Reddy: సీఎం కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్తున్నానని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపై స్పందించిన ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి