Home » Recharge plans
Airtel New Recharge Plans for T20 World Cup: క్రికెట్ అభిమానులకు ఎయిర్టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తన కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. టీ20 ప్రకంప్ టోర్నమెంట్ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ప్లాన్లను ప్రకటించింది. ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం 3 కొత్త ప్లాన్స్ని ప్రారంభించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటనేది ఓసారి చూద్దాం..
రిలయన్స్ జియో, ఎయిర్టెల్(Jio vs Airtel) రెండూ దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలే. Jio ప్రస్తుతం 46 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా, Airtel దాదాపు 38 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దాని బ్రాడ్బ్యాండ్ ప్లాన్లలో ఒకదాని వేగం, డేటా ప్రయోజనాలను అప్గ్రేడ్ చేసింది. రూ. 599 బ్రాడ్బ్యాండ్ అనేది బీఎస్ఎన్ఎల్ బేస్ ప్లాన్. నూతనంగా అప్గ్రేడ్ చేసిన ప్రయోజనాలతో, ప్లాన్ ఇప్పుడు చందాదారులకు మరింతగా ఆకర్షిస్తోంది.
ప్రతి నెల ఫోన్ రిచార్జ్లు చేయించుకోవడం ఇష్టపడని వారికి టెలికాం కంపెనీలు వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉంచాయి. దేశంలో మూడు ప్రధాన టెలికాం కంపెనీలు - Jio, Airtel, Vi రూ. 2999 ధరతో వార్షిక ప్లాన్ను అందిస్తున్నాయి.
VI Rechage Plans: ఉగాది(Ugadi) పర్వదినం వేళ విఐ(వొడాఫోన్-ఐడియా)(VI Recharge Plan) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. విఐ తన రూ. 49 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ని అప్గ్రేడ్ చేసింది. రూపాయి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా.. అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.
భారత్లో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా(Vi) వినూత్న రీఛార్జ్ ప్లాన్లతో మార్కెట్ను ఊపేస్తోంది. Viకి చెందిన 22 కోట్ల మంది వినియోగదారుల కోసం మరో కొత్త ప్లాన్తో ఐడియా ముందుకొచ్చింది.
సరైన మొబైల్ ప్లాన్ను ఎంచుకోవడం ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ముందున్న పెద్ద టాస్క్. అందుబాటు ధరలు వాటివల్ల ఓనగూరే ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించడం చాలా కీలకం. నెలవారీ రీఛార్జ్లు గజిబిజిగా ఉండటం మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇది ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ప్లాన్లను ఎంచుకోవడానికి వినియోగదారులను ప్రేరేపిస్తుంది.
కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరరం రాబోతోంది. ఈ సందర్భంగా అటు ఆన్లైన్, ఇటు ఆఫ్లైన్లో ఎక్కడ చూసినా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడం సర్వసాధారణమే. అలాగే మరోవైపు టెలికాం కంపెనీలు కూడా తమ యూజర్లకు వివిధ రకాల ఆఫర్లను ఇస్తుంటాయి. ఇందులో...
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో(Reliance Jio) స్వాతంత్ర్య దినోత్సవం( Independence Offer) సందర్భంగా తమ వినియోగదారుల కోసం ప్రిపెయిడ్ ప్లాన్(prepaid plan) ఆఫర్లను ప్రకటించింది.
ఈ రెండు ప్లాన్లను గతేడాది మేలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు మళ్లీ వీటిని పునరుద్ధరించింది. రూ. 195 ప్లాన్లో