• Home » RBI

RBI

FASTag: మార్చి 15తో పేటీఎం సేవలు బంద్.. ఫాస్టాగ్ ఖాతాను మూసేయండిలా

FASTag: మార్చి 15తో పేటీఎం సేవలు బంద్.. ఫాస్టాగ్ ఖాతాను మూసేయండిలా

కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంతో పేటీఎంపై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను అనుమతించకుండా నిషేధం విధించింది. మార్చి 15 తర్వాత, కొత్త కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ కార్డ్‌లు, Paytm వాలెట్‌లు, డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్‌లు పని చేయవు.

Credit Card: మారిన క్రెడిట్ కార్డ్స్ రూల్స్ తెలుసా.. ఎవరు అర్హులు, ఎప్పుడు అమలు?

Credit Card: మారిన క్రెడిట్ కార్డ్స్ రూల్స్ తెలుసా.. ఎవరు అర్హులు, ఎప్పుడు అమలు?

ఇకపై అనేక రకాల క్రిడెట్ కార్డుల(credit card)ను తీసుకునే వారికి గుడ్ న్యూస్. ఇకపై అర్హత కల్గిన వినియోగదారులు బహుళ కార్డ్ నెట్‌వర్క్‌ సౌకర్యాన్ని పొందనున్నారు. అయితే వీటికి ఎవరు అర్హులు, ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Paytm: ఆ దెబ్బతో గూగుల్ పే, ఫోన్‌ పే‌లకు పెరిగిపోతున్న కస్టమర్స్.. ఎందుకంటే

Paytm: ఆ దెబ్బతో గూగుల్ పే, ఫోన్‌ పే‌లకు పెరిగిపోతున్న కస్టమర్స్.. ఎందుకంటే

పేటీఎంపై ఆర్బీఐ(RBI) నిషేధం విధించడంతో ఆ సంస్థ భారీ నష్టాలను చవిచూస్తోంది. 500 మిలియన్లకుపైగా డౌన్లోడ్లు కలిగిన పేటీఎం(Paytm)పై ఆంక్షలు పెరగడం, దాని షేర్లు పడిపోవడం, పేటీఎంలోని వివిధ కార్యకలాపాలు మార్చి నెలలో ఆగిపోతాయనే వార్తల నేపథ్యంలో కస్టమర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.

Delhi: పేటీఎంకు మరో షాక్.. రూ.5.49 కోట్ల జరిమానా విధించిన కేంద్రం

Delhi: పేటీఎంకు మరో షాక్.. రూ.5.49 కోట్ల జరిమానా విధించిన కేంద్రం

ఆర్బీఐ నిషేధం తరువాత పేటీఎం పేమెంట్స్‌కు (Paytm) మరో షాక్ తగలింది. ఫిన్‌టెక్ దిగ్గజ కంపెనీ అయిన పేటీఎం పేమెంట్స్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఇండియా(FIU-IND) భారీ జరిమానా విధించింది. పేటీఎం మనీలాండరింగ్‌కు పాల్పడిందనే కారణంతో జరిమానా విధించినట్లు కేంద్రం తెలిపింది.

Fastag: వాహనదారులకు తీపి వార్త.. ఫాస్టాగ్ కేవైసీపై అదిరిపోయే అప్‌డేట్

Fastag: వాహనదారులకు తీపి వార్త.. ఫాస్టాగ్ కేవైసీపై అదిరిపోయే అప్‌డేట్

వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్ న్యూస్ చెప్పనుందా. పీటీఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాస్టాగ్ కేవైసీ (KYC) అప్‌డేట్ గడువును ఎన్‌హెచ్ఏఐ పెంచబోతోంది. గతంలో ఫిబ్రవరి 29ని చివరి తేదీగా ప్రకటించగా.. వాహనదారుల వినతుల మేరకు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Paytm: పేటీఎం యూపీఐ సేవల విషయంలో కీలక నిర్ణయం.. ఎన్‌పీసీఐ సహాయం కోరిన ఆర్బీఐ!

Paytm: పేటీఎం యూపీఐ సేవల విషయంలో కీలక నిర్ణయం.. ఎన్‌పీసీఐ సహాయం కోరిన ఆర్బీఐ!

పేటీఎం యూపీఐ సేవల విషయంలో సహాయం చేయాల్సిందిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం కోరింది.

Liqui Loans: బ్యాంకులకే లోన్ ఇచ్చి డబ్బు సంపాదించొచ్చు.. అదెలాగంటే..

Liqui Loans: బ్యాంకులకే లోన్ ఇచ్చి డబ్బు సంపాదించొచ్చు.. అదెలాగంటే..

Liqui Loans: సాధారణంగా చాలా మంది బ్యాంకుల నుంచి లోన్స్(Loans) తీసుకుంటుంటారు. పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్, గోల్డ్ లోన్స్, హోమ్ లోన్స్, క్రాప్ లోన్స్.. ఇలా రకరకాల లోన్స్ తీసుకుంటారు. అయితే, బ్యాంకుల(Banks) నుంచి మీరు లోన్స్ తీసుకోవడమే కాదు.. బ్యాంకులకు మీరు కూడా లోన్స్ ఇవ్వొచ్చు.

Paytm: పేటీఎం వాడుతున్నారా.. మీ ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలున్నాయ్

Paytm: పేటీఎం వాడుతున్నారా.. మీ ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలున్నాయ్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి Paytmకి తాత్కాలిక ఉపశమనం లభించిన విషయం తెలిసిందే. Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. అంతకుముందు పరిమితులకు గడువు ఫిబ్రవరి 29గా ప్రకటించారు.

RBI: పేటీఎం బ్యాంకుకు మరో ఛాన్స్ ఇచ్చిన ఆర్‌బీఐ

RBI: పేటీఎం బ్యాంకుకు మరో ఛాన్స్ ఇచ్చిన ఆర్‌బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి Paytmకి కొంత ఉపశమనం లభించింది. ఇప్పుడు Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

RBI: ‘ఎస్ఎంఎస్ ఓటీపీ’లకు గుడ్‌బై.. ఇకపై సరికొత్త టెక్నాలజీ!.. ఎందుకంటే..?

RBI: ‘ఎస్ఎంఎస్ ఓటీపీ’లకు గుడ్‌బై.. ఇకపై సరికొత్త టెక్నాలజీ!.. ఎందుకంటే..?

స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ లావాదేవీల ధృవీకరణ కోసం చాలకాలంగా వినియోగంలో ఉన్న ఓటీపీ (One Time Password) విధానం మరుగున పడనుందా?.. ఓటీపీ స్థానంలో మరో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుందా? ఇందుకోసం కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కసరత్తు సిద్ధం చేస్తోందా?.. అంటే ఔననే సమాధానమిస్తున్నాయి రిపోర్టులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి