• Home » RAW

RAW

PM Modi Ex Bodyguard: వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

PM Modi Ex Bodyguard: వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

కెమెరా అనుభవంపై లక్కీ బిష్ట్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా తనకు కొత్త అని, ఎంతో ఎగ్జయింటింగ్‌గా ఉందని చెప్పారు. నిజమైన యుద్ధాల్లో సైనికుడిగా బాధ్యత నెరవేర్చాలి ఉంటుందని, ఎన్నో భయాలు, త్యాగాలు కూడా ఉంటాయని, తెరపైకి వచ్చినప్పుడు అవే భావోద్వేగాలను ప్రదర్శించాల్సి ఉంటుందని చెప్పారు.

RAW Chief: రా చీఫ్‌గా పరాగ్‌

RAW Chief: రా చీఫ్‌గా పరాగ్‌

పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై పక్కాగా నిఘా పెట్టి, ఆపరేషన్‌ సిందూర్‌తో గట్టి దెబ్బకొట్టడంలో కీలకపాత్ర పోషించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌.. భారత అంతర్జాతీయ నిఘా సంస్థ ‘రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా)కు నూతన చీఫ్‌గా నియమితులయ్యారు.

Parag Jain: రా చీఫ్‌గా పరాగ్ జైన్

Parag Jain: రా చీఫ్‌గా పరాగ్ జైన్

పంజాబ్ క్యాడర్ 1989 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి అయిన పరాగ్ జైన్‌కు వ్యూహాత్మక ఇంటెలిజెన్స్ వర్క్, ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్‌లో విశేషానుభవం ఉంది. ప్రస్తుతం 'రా'లో ఆయన రెండవ మోస్ట్ సీనియర్‌గా ఉన్నారు.

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..

. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్య కుట్రకు వికాస్ యాదవ్ నేతృత్వం వహించినట్లు అమెరికా న్యాయశాఖ అభిమోగాల్లో వెల్లడించింది. న్యూయార్క్‌లోని న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలైంది. పన్నూ హత్యకు వికాస్ యాదవ్ కుట్ర చేశారని, కిరాయి వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్లాన్ చేసినట్లు అభియోగాలు..

మాస్టర్ ప్లాన్.. పాక్‌ ఉగ్రవాదులపై ‘రా’ గురి!

మాస్టర్ ప్లాన్.. పాక్‌ ఉగ్రవాదులపై ‘రా’ గురి!

మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైందని బ్రిటన్‌కు చెందిన గార్డియన్‌ పత్రిక వెల్లడించింది.

Pakistan blast: పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్ ప్రమేయం ఉంది: మంత్రి సంచలన ఆరోపణలు

Pakistan blast: పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్ ప్రమేయం ఉంది: మంత్రి సంచలన ఆరోపణలు

నిత్యం సరిహద్దు గొడవలతో ఎడ మోహం, పెడ మోహంగా ఉండే భారత్, పాకిస్థాన్ మధ్య మరో వివాదం మొదలయ్యేలా ఉంది. తాజాగా భారత్‌పై పాకిస్థాన్ చేసిన సంచలన ఆరోపణలే దీనికి కారణం.

పేరు మార్చుకుని పాకిస్తాన్ కు వెళ్ళాడు.. పాక్ ఆర్మీలో చేరాడు.. కానీ చివరికి ఏం జరిగిందంటే..

పేరు మార్చుకుని పాకిస్తాన్ కు వెళ్ళాడు.. పాక్ ఆర్మీలో చేరాడు.. కానీ చివరికి ఏం జరిగిందంటే..

పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఆర్మీలో చేరి.. కీలకపాత్ర పోషించి.. చివరికి

తాజా వార్తలు

మరిన్ని చదవండి