Home » Ravindra Jadeja
హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన టీమిండియా రెండో మ్యాచ్ కోసం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్లో రోహిత్ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
తొలి టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసిన భారత జట్టుకి తాజాగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. వైజాగ్లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్కు ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. వాళ్లే.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా & కేఎల్ రాహుల్.
ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో ఓడి నిరాశలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశాలున్నాయి. వైజాగ్లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశాలున్నాయి.
ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చెలరేగారు. భారీ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన వీరిద్దరు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో ఇప్పటికే 175 పరుగుల భారీ అధిక్యం సాధించింది. క్రీజులో ఇంకా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి బ్యాటర్లు ఉండడంతో అధిక్యం మరింత పెరగనుంది.
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ అధిక్యం దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్పై భారత జట్టు 63 పరుగుల అధిక్యంలో నిలిచింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.
ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్గా నిలిచాడు.
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్తో మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో తొలి సెషన్లోనే టీమిండియా స్పిన్నర్లు సత్తా చాటారు. లంచ్ విరామ సమయానికే 3 కీలక వికెట్లు తీయడంతో వేగంగా ఆడాలనే ఇంగ్లండ్ బజ్బాల్ వ్యూహం బెడిసికొట్టింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 36 ఏళ్ల వయసులోనూ కెప్టెన్గా జట్టును అద్భుతంగా నడిపిస్తూ టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు. కెప్టెన్గా, బ్యాటర్గా దుమ్ములేపుతున్నాడు.
ఆసక్తి రేపిన భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్తో బరిలోకి దిగింది.