• Home » Raptadu

Raptadu

GOD : సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

GOD : సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్‌కు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, బంగారు కవచసేవ, పల్లకిసేవ ఆకుపూజ, అర్చనలు చేశారు.

MLA SUNITHA: నోరు అదుపులో పెట్టుకోండి..

MLA SUNITHA: నోరు అదుపులో పెట్టుకోండి..

‘నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి... మా దృష్టంతా నియోజకవర్గ అభివృద్ధి వైపే ఉంది... మీపైకి దృష్టి మరల్చేలా చేసుకోవద్ద’ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు.

FARMERS : లో ఓల్టేజీతో రైతులకు కష్టాలు

FARMERS : లో ఓల్టేజీతో రైతులకు కష్టాలు

రైతులకు నాణ్యమైన విద్యుత అందిస్తాం అం టూ ప్రకటనలకే పరిమితం తప్ప అచరణలో లేదు. ఆత్మకూ రు సబ్‌స్టేషన పనితీరే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మండలంలో ఆత్మకూరు, వడ్డుపల్లి, సనపలలో మూడు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వడ్డుపల్లి, సనప సబ్‌స్టేషన్ల ద్వారా వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత సరఫరా చేస్తున్నారు.

MLA : ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో సమస్యలు పరిష్కరిస్తాం

MLA : ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో సమస్యలు పరిష్కరిస్తాం

మండలపరిధిలోని గొందిరెడ్డిపల్లి వద్ద ఉన్న ఏపీఐఐసీ ఎంఎస్‌ఎంఈ ఇండస్ర్టియల్‌ ఎస్టే ట్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా మని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో ఉన్న ఎలైట్‌ బయో టెక్నాలజీస్‌ ల్యాబ్‌లో అరటి మొక్కల తయా రీని ఆమె శనివారం ఏపీఐఐసీ అధికారుల తో కలిసి సందర్శించారు. అరటి మొక్కలు తయారీ విధానం, అవి రైతులకు ఏ విదంగా ఉపయోగపడుతుందన్న అంశా ల గురించి తెలుసుకున్నారు.

ELECTRIC : నిండా నిర్లక్ష్యం..!

ELECTRIC : నిండా నిర్లక్ష్యం..!

విద్యుత శాఖకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. మండల పరిధిలోని మన్నిల పంచాయతీలో నెలకొన్న విద్యుత పరమైన సమస్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నా యి. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో చేతికందేంత ఎత్తులో ట్రాన్స ఫార్మర్‌ ఏర్పాటు చేశారు. దీనికితోడు ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేసిన చోట విద్యుత స్తంభం దెబ్బతిని ఒక వైపు వాలిపోయింది.

MLA : ప్రతిపంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

MLA : ప్రతిపంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. మండల కేంద్రమైన రామగిరిలో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులు, టీడీపీ స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు విషయాలపై రైతులతో చర్చించారు.

COLONY : అధ్వానంగా జగనన్న కాలనీలు

COLONY : అధ్వానంగా జగనన్న కాలనీలు

నాడు-నేడు అంటూ గత వైసీపీ ప్రభుత్వం అరకొర పనులు చేపట్టి ప్రచారహోరు సాగించింది. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామని ప్రకటన లిచ్చారు. ప్రతి పేద సొంతింటి కల నెరవేరు స్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరో ముందడుగు వేసి ప్రతి లబ్ధిదారుడికి తానే స్వయంగా ఇల్లు కట్టించి, తాళాలు చేతికిస్తానని చెప్పి... అసంపూర్తిగా ఇళ్లను నిర్మించా రు. దీంతో పేదల సొంతింటి కల నెరవేరక అప్పులపాలయ్యారు.

MLA SUNITHA: సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం

MLA SUNITHA: సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం అని ఎ మ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గురువారం మండలం నాయకులతో నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆమె సమావేశం అయ్యారు.

PROGRESS : పల్లెల్లో  అభివృద్ధి పరుగులు

PROGRESS : పల్లెల్లో అభివృద్ధి పరుగులు

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని గ్రామీణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, తారురోడ్లు, తాగునీటి సౌకర్య తదితర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుటుంటపడింది. డ్రైనేజీ లేకపోవడంతో వీధుల్లో మురుగునీ రు ప్రవహించేదని, రోడ్లు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని ప లు గ్రామాల ప్రజలు అంటున్నారు.

MLA SUNITHA: రైతులు నష్టపోకుండా చూస్తాం

MLA SUNITHA: రైతులు నష్టపోకుండా చూస్తాం

రువు జిల్లాలోని రైతులు నష్టపోకుండా చూస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శనివారం మండలంలోని రాచానపల్లి గ్రామం వద్దనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కందులు కొనుగోలు కార్యక్రమం చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి