Home » Rape case
ఓ ఫుట్బాల్ కోచ్ కెరీర్ ఆశ చూపి మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ క్రీడాకారిణిపై అత్యాచారం చేసి, బ్లాక్మెయిల్ చేసిన ఆరోపణలపై సదరు ప్రైవేట్ ఫుట్బాల్ కోచ్ను అరెస్టు చేశారు.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన 2024 నాటి ‘ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్’ మెడికోపై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు తీరుపై కలకత్తా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ పురోగతిపై CBIను నిలదీస్తూ ప్రత్యేక సిట్ కు ఉత్తర్వులిచ్చింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. దేశాన్నే దిగ్ర్భాంతికి గురి చేసిన ‘నిర్భయ’ ఘటనను తలపిస్తూ మరో మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది.
ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పోలీస్ అధికారులు ప్రవర్తించిన తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ కోసం పోలీసులు బాధితురాలికి ఇంటికి వెళ్లకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ.. అలా వ్యవహరించేందుకు వాళ్లేమైనా రాజులా అని వ్యాఖ్యానించింది.
కేరళలో ఓ బహిష్కృత ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు. వరుస అత్యాచార ఫిర్యాదుల నేపథ్యంలో అతణ్ని పాలక్కాడ్లో కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఇటీవల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మాయమాటలు చెప్పి కొంతమంది మాయగాళ్లు మహిళలను లొంగదీసుకుని అవసరం తీరాక ఛీకొడుతున్నారు. అలాంటి ఓ ఘటన ఇటీవల ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే...
పల్నాడు జిల్లా మాచవరం పరిధిలో 2021లో ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తాజాగా తీర్పు వెలువడింది. నిందితునికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
మైనర్లపై లైంగిక దాడి విషయంలో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ తాజాగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బాధితులు మైనర్లు అయినప్పుడు స్వల్ప పెనెట్రేషన్ కూడా అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
కోల్కతాకు 170 కిలోమీటర్ల దూరంలోని షోభాపూర్లోని ఒక ప్రైవేటు కాలేజీ ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్కు చెందిన ఎంబీఎబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని (23) ఒక ఫ్రెండ్తో డిన్నర్ చేసి కాలేజీకి తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది.
ఒడిశా రాష్ట్రం జలేశ్వర్ కు చెందిన యువతి శుక్రవారం రాత్రి పానీపురి తినేందుకు తన స్నేహితుడితో కలిసి కాలేజీ నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో బయటకు వెళ్లారు. ఎవరూ లేని సమయంలో అమ్మాయి.. ఒక అబ్బాయితో మాత్రమే ఉండటాన్ని గమనించి రాకాసిమూకలు దుర్మార్గానికి ఒడిగట్టారు.