Home » Rape case
కేరళలో ఓ బహిష్కృత ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు. వరుస అత్యాచార ఫిర్యాదుల నేపథ్యంలో అతణ్ని పాలక్కాడ్లో కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఇటీవల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మాయమాటలు చెప్పి కొంతమంది మాయగాళ్లు మహిళలను లొంగదీసుకుని అవసరం తీరాక ఛీకొడుతున్నారు. అలాంటి ఓ ఘటన ఇటీవల ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే...
పల్నాడు జిల్లా మాచవరం పరిధిలో 2021లో ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తాజాగా తీర్పు వెలువడింది. నిందితునికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
మైనర్లపై లైంగిక దాడి విషయంలో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ తాజాగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బాధితులు మైనర్లు అయినప్పుడు స్వల్ప పెనెట్రేషన్ కూడా అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
కోల్కతాకు 170 కిలోమీటర్ల దూరంలోని షోభాపూర్లోని ఒక ప్రైవేటు కాలేజీ ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్కు చెందిన ఎంబీఎబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని (23) ఒక ఫ్రెండ్తో డిన్నర్ చేసి కాలేజీకి తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది.
ఒడిశా రాష్ట్రం జలేశ్వర్ కు చెందిన యువతి శుక్రవారం రాత్రి పానీపురి తినేందుకు తన స్నేహితుడితో కలిసి కాలేజీ నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో బయటకు వెళ్లారు. ఎవరూ లేని సమయంలో అమ్మాయి.. ఒక అబ్బాయితో మాత్రమే ఉండటాన్ని గమనించి రాకాసిమూకలు దుర్మార్గానికి ఒడిగట్టారు.
పుట్టిన రోజు వేడుకలు చేసుకుందామని యువతిని పిలిచి అత్యాచారం చేసిన సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధార్థరెడ్డి(24) అనే యువకుడికి నెల రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ యువతితో పరిచయం ఏర్పడడంతో స్నేహితులయ్యారు.
Class 9 Girl Raped: ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ నగరంలో దారుణం జరిగింది. 9వ తరగతి బాలికపై నలుగురు మైనర్ విద్యార్థులు అత్యాచారం చేశారు. బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.
అనారోగ్యం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం జరిగిందీ దారుణం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
డెలివరీ బాయ్నని చెప్పుకొని ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతి 22 పై అత్యాచారానికి పాల్పడ్డాడు.,,