Home » Ranga Reddy
జిల్లాలోని పరిగి కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పరిగి ఎస్సై విఠల్ రెడ్డి స్పందించారు. యువతి అనుమానాస్పద మృతిపై గ్రామస్తులకు పలు అనుమానాలున్నాయన్నారు.
జిల్లాలోని పరిగి కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల విచారణపై అన్న శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని పరిగి మండలం కాడ్లాపూర్ శిరీష దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసుకు సంబంధించి అనేక అనుమానాలు నెలకొన్నాయి.
జిల్లాలోని రాజేంద్రనగర్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది.
సీఎం కేసీఆర్ బీజేపీ మహిళా నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో రామాలయం భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటోందని విజయశాంతి ఆరోపించారు.
ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పోచారం మున్సిపల్ అన్నోజిగూడలోని ఓ క్రషర్ గుంతలో నలుగురు యువకులు ఈతకు రాగా.. అందులో మహేష్(20) అనే యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. మహేష్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడని అంతా భావించారు.
జిల్లాలోని షాద్నగర్ పోలీస్స్టేషన్ ఆవరణలో అధికార పార్టీకి చెందిన నాయకులే ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో పరిధి సాగర్ రహదారి తుర్కయంజాల్ కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రాష్ట్రానికి మరో అంతర్జాతీయ పరిశ్రమ తరలివచ్చింది.
నాగోల్ (Nagole) స్మశాన వాటికలో ఐశ్వర్య (Aishwarya) అంత్యక్రియలు పూర్తయ్యాయి. మే 6న అమెరికా (America) టెక్సాస్లో కాల్పుల్లో ఐశ్వర్య చనిపోయింది.