• Home » Ranga Reddy

Ranga Reddy

TS NEWS: రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం

TS NEWS: రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం

మొయినాబాద్ మండలంలో గల బాకారం గ్రామ రెవెన్యూలోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం సోమవారం కలకలం రేపింది. కాగా.. మహిళ మృతదేహం మంటల్లో కాలుతున్నట్లుగా స్థానికులు గుర్తించారు. వారు వెంటనే మొయినాబాద్ పోలీసులకు సమాచారం అందజేశారు.

TS News: రంగారెడ్డిలో భారీగా ఎండు గంజాయి పట్టివేత

TS News: రంగారెడ్డిలో భారీగా ఎండు గంజాయి పట్టివేత

Telangana: జిల్లాలో రెండు కిలోల 70 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. బైక్‌లో తరలిస్తున్న రెండు కిలోల 70 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

TS News: అయ్యప్పమాల వేస్తే నో ఎంట్రీ.. ప్రైవేటు స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం

TS News: అయ్యప్పమాల వేస్తే నో ఎంట్రీ.. ప్రైవేటు స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం

Telangana: జిల్లాలోని బండ్లగూడలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది.

Telangana Elections: పోస్టల్ బ్యాలెట్ అందలేదని ఉద్యోగుల ఆవేదన

Telangana Elections: పోస్టల్ బ్యాలెట్ అందలేదని ఉద్యోగుల ఆవేదన

Telangana Elections: పోస్టల్ బ్యాలెట్ అందలేదని జిల్లాలో పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర నగర్ అసెంబ్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు సిబ్బంది చేరుకుంటున్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది.

Telangana Elections: వికారాబాద్‌లోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళం

Telangana Elections: వికారాబాద్‌లోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళం

Telangana Elections: జిల్లాలోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలింగ్ సిబ్బందికి ముందుగా విధులకు సంబంధించి ఆర్డర్ కాపీలు ముందుగా ఇవ్వకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.

Road Accident: మొయినాబాద్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: మొయినాబాద్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Telangana: జిల్లాలోని మొయినాబాద్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Telangana Elections: ఇబ్రహింపట్నంలో ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల రాళ్ల దాడి

Telangana Elections: ఇబ్రహింపట్నంలో ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల రాళ్ల దాడి

జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య రాళ్ల వర్షం కురిసింది.

Rangareddy: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు..

Rangareddy: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు..

రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిలో గురువారం తెల్లవారుజామున ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, బహదూర్గుడా గ్రామ శివారులోని లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్‌పై ఐటి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.

Hyderabad: హస్తినాపురంలో గృహిణి ఆత్మహత్య

Hyderabad: హస్తినాపురంలో గృహిణి ఆత్మహత్య

హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...

Hyderabad: పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

Hyderabad: పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్: బాలాపూర్‌లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి