Home » Rajastan
కుంభమేళా 2025లో పాల్గొనే భక్తుల కోసం ఉచిత వసతి, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే ఈ సేవలు ఏ రాష్ట్ర వాసులకు అందుబాటులో ఉంటాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
విచక్షణా జ్ఞానం మరిచిపోయి పది రూపాయల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని దారుణంగా కొట్టాడు ఓ బస్ కండక్టర్. రాజస్థాన్లోని జైపూర్లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
రాజస్థాన్లో ఘోరం.. క్యాబేజీ తిని ప్రాణాలు పోగొట్టుకున్న 14 ఏళ్ల అమ్మాయి.. చలికాలంలో ఈ 5 కూరగాయలు తింటే ప్రాణాలకే ప్రమాదం.
ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమదాలు జరిగే సమయంలో ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి..
రాజస్థాన్లో కోటాలో మరో ఐఐటీ జేఈఈ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం విద్యార్థిన తన హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇది ఆత్మహత్యగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాంగ్ సైడ్ నుంచి వస్తున్న కారు సీఎం భజన్ లాల్ కాన్వాయ్లోని ఓ కారును ఢీకొట్టింది. జైపూర్లోని జగత్పురా ఎన్ఆర్ఐ సర్కిల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం (11న) రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఢిల్లీకి వెళతారు. 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు.
పోటీ/ప్రవేశ పరీక్షల్లో ఆప్టికల్ మార్క్ రీడర్(ఓఎంఆర్), కంప్యూటర్ ఆధారిత పరీక్షల(సీబీటీ)ను చూశాం.
రాజస్థాన్లో డియోలీ-ఉనియారాతోపాటు ఏడు నియోజకవర్గాలకు బుధవారం ఉపఎన్నిక జరిగింది. డియోలి-ఉనియారా నియోజకవర్గం తరఫున నరేశ్ మీనా అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు.
రాజస్థాన్ టోంక్లో అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా పెద్ద దుమారం రేగింది. ఓటింగ్ సమయంలో స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా ఓ అధికారి చెంపపై కొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఆ క్రమంలో పోలీసులపై పలువురు రాళ్ల దాడి చేశారు.