• Home » Rajastan

Rajastan

Live In Relationship: 70 ఏళ్లుగా సహజీవనం.. 90 ఏళ్ల వయసులో పెళ్లి..

Live In Relationship: 70 ఏళ్లుగా సహజీవనం.. 90 ఏళ్ల వయసులో పెళ్లి..

Rajasthan Couple: రమాభాయ్ ఖరారి, జీవాలి దేవి 70 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. అప్పటినుంచి సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలకు పెళ్లిళ్లు అయి వారికి కూడా పిల్లలు పుట్టారు.

Viral Video: స్నేహం అంటే ఇదేరా.. ఆస్పత్రినుంచి నేరుగా ఫ్రెండ్ పెళ్లికి..

Viral Video: స్నేహం అంటే ఇదేరా.. ఆస్పత్రినుంచి నేరుగా ఫ్రెండ్ పెళ్లికి..

Viral Video: శరీరం మొత్తం బ్యాండేజీలు ఉన్నా సరే.. కొంతమంది స్నేహితుల సాయంతో పెళ్లికి వెళ్లాడు. ఓ ఇద్దరు మిత్రులు అతడ్ని చెరో వైపు పట్టుకుని పెళ్లి కొడుకు దగ్గరకు తీసుకెళ్లారు.

పాక్‌కు గూడచర్యం అనుమానంపై రాజస్థాన్‌ ప్రభుత్వోద్యోగి అరెస్ట్‌

పాక్‌కు గూడచర్యం అనుమానంపై రాజస్థాన్‌ ప్రభుత్వోద్యోగి అరెస్ట్‌

పాక్‌ గుడాచార సంస్థ ఐఎ్‌సఐకి దేశ రహస్యాలు చేరవేస్తున్నాడన్న అనుమానంపై రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వోద్యోగి సకూర్‌ఖాన్‌ మంగళియార్‌ను సీఐడీ పోలీసుల బృందం బుధవారం అరెస్ట్‌ చేసింది.

Jodha Akbar: జోధాతో అక్బర్ పెళ్లి జరగలేదు.. రాజస్థాన్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..

Jodha Akbar: జోధాతో అక్బర్ పెళ్లి జరగలేదు.. రాజస్థాన్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..

Jodha Akbar Marriage: జోధా అక్బర్ పెళ్లిపై రాజస్థాన్ గవర్నర్ హరభౌ బగదే సంచలన వ్యాఖ్యలు చేశారు. జోధా బాయితో మొఘల్ చక్రవర్తి అక్బర్ పెళ్లి జరిగిందన్న దాంట్లో నిజం లేదన్నారు.

Auto Rickshaw Driver: రోడ్డుపై బరితెగించిన ఆటో డ్రైవర్.. ప్రాణాలు తీసే స్టంట్..

Auto Rickshaw Driver: రోడ్డుపై బరితెగించిన ఆటో డ్రైవర్.. ప్రాణాలు తీసే స్టంట్..

Auto Rickshaw Driver: పక్కన వాహనాలు ఉన్నా కూడా ఆటో డ్రైవర్ ఏ మాత్రం తగ్గలేదు. జెట్ స్పీడుతో అక్కడినుంచి దూసుకుపోయాడు. బ్రిడ్జి దాటిన తర్వాత ఆటోను నేలపై ఆనిచ్చాడు.

Karni Mata Temple: కర్ణి మాత ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ..దీని స్పెషల్ ఏంటంటే..

Karni Mata Temple: కర్ణి మాత ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ..దీని స్పెషల్ ఏంటంటే..

దేశంలో ఎలుకల ఆలయం గురించి తెలుసా మీకు. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. తాజాగా ప్రధాని మోదీ ఈ ఆలయం (Karni Mata Temple) సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఈ టెంపుల్ ఇప్పుడు హాట్ టాపిక్‎గా మారిపోయింది.

యుద్ధం ఎఫెక్ట్..సరిహద్దుల రైతులు ఎమోషనల్

యుద్ధం ఎఫెక్ట్..సరిహద్దుల రైతులు ఎమోషనల్

పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంజాబ్, రాజస్తాన్‌లోని పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. స్థానికుల ఇళ్లు శిథిలామవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌.. సిద్ధమైన క్షిపణులు..

Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌.. సిద్ధమైన క్షిపణులు..

ఆపరేషన్‌ సిందూర్‌‌తో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా అధికారులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్, పంజాబ్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు..

Watch video: రాజస్థాన్‌‌లో మాక్ డ్రిల్.. చీకట్లో బంగారు కోట.. వీడియో వైరల్..

Watch video: రాజస్థాన్‌‌లో మాక్ డ్రిల్.. చీకట్లో బంగారు కోట.. వీడియో వైరల్..

ఆపరేషన్ సింధూర్ అనంతరం దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ కోట చీకటిమయమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

BAP MLA:  అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా రూ.20లక్షలకు ఫిక్సింగ్.. ఎమ్మెల్యే అరెస్ట్..

BAP MLA: అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా రూ.20లక్షలకు ఫిక్సింగ్.. ఎమ్మెల్యే అరెస్ట్..

అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో ఎమ్మెల్యే అరెస్టయ్యారు. అసెంబ్లీలో మైనింగ్‌పై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే.. ప్రశ్నలు అడగకుండా ఉండేందుకు రూ.20లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేసులో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి