• Home » Rajastan

Rajastan

PM Modi: కాంగ్రెస్‌పై మోదీ నిప్పులు.. ఎందుకంటే..?

PM Modi: కాంగ్రెస్‌పై మోదీ నిప్పులు.. ఎందుకంటే..?

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తోందని, దేశాన్ని హిందు రాజ్యంగా మారుస్తోందని కాంగ్రెస్ పార్టీ పదే పదే విమర్శలు చేస్తోంది. ఆ కామెంట్లపై ప్రధాని మోదీ స్పందించారు. రాజస్థాన్ బర్మర్‌లో శుక్రవారం నాడు ప్రచారంలో పాల్గొన్నారు. ‘బీజేపీ, తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తోంది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తిరిగి వచ్చిన సరే రాజ్యాంగాన్ని మార్చలేదు.

Wife: భార్య పక్కన మేనమామను అసభ్యకర స్థితిలో చూసిన భర్త.. 22 ఏళ్ల తర్వాత సడన్‌గా.. అతన్ని ఇంటికి పిలిచి మరీ..

Wife: భార్య పక్కన మేనమామను అసభ్యకర స్థితిలో చూసిన భర్త.. 22 ఏళ్ల తర్వాత సడన్‌గా.. అతన్ని ఇంటికి పిలిచి మరీ..

దంపతుల మధ్య చాలా విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి. అయితే ఆ వెంటనే మళ్లీ సర్దుకుపోతుంటారు. అయితే అదే దంపతుల మధ్య వివాహేతర సంబంధాల విషయంలో తలెత్తే గొడవలు కొన్నిసార్లు చాలా దూరం వెళ్తుంటాయి. భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు.. చివరకు...

Jaipur: కాంగ్రెస్ వస్తే అణ్వాయుధాల ధ్వంసమే.. దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందన్న మోదీ

Jaipur: కాంగ్రెస్ వస్తే అణ్వాయుధాల ధ్వంసమే.. దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందన్న మోదీ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని అణ్వాయుధాలన్నింటిని ఆ పార్టీ ధ్వంసం చేస్తుందని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని ఆరోపించారు.

Delhi: డైనోసర్లలాగే కాంగ్రెస్ అంతరిస్తుంది.. రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

Delhi: డైనోసర్లలాగే కాంగ్రెస్ అంతరిస్తుంది.. రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని.. లోక్ సభ ఎన్నికలు కాగానే ఆ పార్టీ డైనోసర్లలా అంతరించిపోతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi: రైతులు ఎంఎస్‌పీ, యువత ఉద్యోగాలు అడుగుతున్నారు మోదీజీ.. ప్రధానిపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

Rahul Gandhi: రైతులు ఎంఎస్‌పీ, యువత ఉద్యోగాలు అడుగుతున్నారు మోదీజీ.. ప్రధానిపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

రైతులు తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర(MSP) అడుగుతుండగా.. యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని.. వారి ఆకాంక్షలు ఎప్పుడు నెరవేరుస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని మోదీని ప్రశ్నించారు.

High Court: వివాహేతర సంబంధం నేరమా.. కోర్టు ఏమందంటే

High Court: వివాహేతర సంబంధం నేరమా.. కోర్టు ఏమందంటే

వివాహేతర శృంగారం నేరం కాదని రాజస్థాన్ హైకోర్టు(Rajasthan High Court) మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరి సమ్మతంతో పెళ్లి అయ్యాక శృంగారం చేస్తే శిక్షార్హమైన నేరం కిందకు రాదని స్పష్టం చేసింది. తన భార్యను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.

Congress : ఆయన సర్వాంతర్యామి.. ఆధిపత్యం చేయాలనుకోవడం మీ అవివేకం..

Congress : ఆయన సర్వాంతర్యామి.. ఆధిపత్యం చేయాలనుకోవడం మీ అవివేకం..

లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్లతో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా కాంగ్రెస్ ( Congress ) నేత సచిల్ పైలట్ బీజేపీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు.

Lok Sabha polls: ఐదుగురితో కాంగ్రెస్ 9వ జాబితా.. సీనియర్లకు షాక్!

Lok Sabha polls: ఐదుగురితో కాంగ్రెస్ 9వ జాబితా.. సీనియర్లకు షాక్!

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో 9వ జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో కర్ణాటక నుంచి ముగ్గురు, రాజస్థాన్ నుంచి ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. అయితే రాజస్థాన్‌లోని రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది.

Rajasthan: 20 సెకన్లలో 10 కత్తిపోట్లు.. అమ్మాయిపై వ్యక్తి ఘాతుకం..!

Rajasthan: 20 సెకన్లలో 10 కత్తిపోట్లు.. అమ్మాయిపై వ్యక్తి ఘాతుకం..!

Rajasthan News: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో(Bharatpur) ఒళ్లు గగుర్పొడిచే దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఓ అమ్మాయి గొంతులో 10 కత్తిపోట్లు దించాడు. కేవలం 20 సెకన్లలోనే 10 సార్లు గొంతులో పొడిచాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. నిందితుడికి 13 ఏళ్ల క్రితమే పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్నారు. భయానక ఘటన వెనుక పెద్ద స్టోరీ ఉందని పోలీసులు(Rajasthan Police) చెబుతున్నారు. భరత్‌పూర్‌లోని కలెక్టర్ కార్యాలయం సమీపంలోని

Loksabha Elections: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత

Loksabha Elections: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత

లోక్ సభ ఎన్నికల వేళ రాజస్థాన్ భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ప్రహ్లాద్ గుంజల్ రాజీనామా చేశారు. ప్రహ్లాద్ గుంజల్ ఉత్తర కోటాలో బీజేపీకి బలమైన నేత. ప్రహ్లాద్ గుంజల్ గురువారం నాడు (ఈ రోజు) కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ముఖ్య నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు ప్రహ్లాద్ గుంజల్ కీలక అనుచరుడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి