• Home » Rajastan Royals

Rajastan Royals

 IPL 2024: నేడు PBKS vs RR మ్యాచ్ విన్ ప్రిడిక్షన్.. సొంత మైదానంలో RRను కట్టడి చేస్తారా

IPL 2024: నేడు PBKS vs RR మ్యాచ్ విన్ ప్రిడిక్షన్.. సొంత మైదానంలో RRను కట్టడి చేస్తారా

నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో 27వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. ప్రస్తుతం శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే నేడు జరిగే మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం.

Virat Kohli: విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ట్రోలింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్

Virat Kohli: విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ట్రోలింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న జరిగిన RR vs RCB మ్యాచులో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ చేసినా కూడా RCB ఓటమి చెందింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సెల్ఫీష్ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో విరాట్ బ్యాటింగ్ గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించారు.

IPL 2024: రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమికి కారణాలివే..ఇలా చేయకుంటే

IPL 2024: రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమికి కారణాలివే..ఇలా చేయకుంటే

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా royal challengers bangalore జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ సీజన్‌లో ఆర్‌సీబీ(RCB) నాలుగో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచులో ఆర్‌సీబీ ఓటమికి ప్రధానంగా గల కారణాలను ఇప్పుడు చుద్దాం.

RCB vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. తుది జట్లు ఇవే!

RCB vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. తుది జట్లు ఇవే!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

IPL 2024: నేడు RR vs RCB మ్యాచ్.. ఇక ప్లేఆఫ్‌ ఛాన్స్ కష్టమేనా

IPL 2024: నేడు RR vs RCB మ్యాచ్.. ఇక ప్లేఆఫ్‌ ఛాన్స్ కష్టమేనా

ఈరోజు IPL 2024 19వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ వరుస విజయాలను అడ్డుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ విజయం సాధించింది. అదే సమయంలో RCB ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది.

MI vs RR: ముంబై నడ్డి విరిచిన బౌల్ట్.. రాజస్థాన్ ముందు సునాయస లక్ష్యం

MI vs RR: ముంబై నడ్డి విరిచిన బౌల్ట్.. రాజస్థాన్ ముందు సునాయస లక్ష్యం

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చెలరేగారు. ట్రెంట్ బౌల్ట్(3/22), యజుర్వేంద్ర చాహల్(3/11) నిప్పులు చెరిగే బంతులకు ముంబై బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు ముంబై ఇండియన్స్ జట్టు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.

MI vs RR: ముంబైని వణికించిన బౌల్ట్.. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డకౌట్!

MI vs RR: ముంబైని వణికించిన బౌల్ట్.. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డకౌట్!

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగాడు. తన పేస్ పదునుతో ఏకంగా ముగ్గురు ముంబై బ్యాటర్లను గోల్డెన్ డకౌట్ చేశాడు. అది కూడా 4 బంతుల వ్యవధిలోనే కావడం గమనార్హం.

MI vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. తుది జట్టులో కీలక మార్పు!

MI vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. తుది జట్టులో కీలక మార్పు!

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాయిన్ వేయగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. టాస్ గెలిచిన శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.

IPL 2024: ముంబైతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్.. ఆ రికార్డు సాధించిన బౌలర్‌గా..

IPL 2024: ముంబైతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్.. ఆ రికార్డు సాధించిన బౌలర్‌గా..

ఐపీఎల్ 2024లో సోమవారం కీలక పోరు జరగనుంది. ఐదు సార్ల ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో మొదటి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

RR vs LSG: బ్యాటింగ్, బౌలింగ్‌లో కుమ్మేసిన రాజస్థాన్ రాయల్స్.. లక్నోపై జయభేరి

RR vs LSG: బ్యాటింగ్, బౌలింగ్‌లో కుమ్మేసిన రాజస్థాన్ రాయల్స్.. లక్నోపై జయభేరి

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ బోణీ చేసింది. లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో గెలిచింది. సంజూ శాంసన్(82) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్‌లో రాజస్థాన్ 193/4 పరుగుల భారీ స్కోర్ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి