Home » Rajastan Royals
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ విజయాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన డీసీ అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది. ఓటమి కారణాలను రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వెల్లడించాడు.
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇ-సిగరెట్ తాగుతూ టీవీ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యహరంపై బీసీసీఐ కూడా సీరియస్గా ఉందని సమాచారం.
ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో 400 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్గా నిలిచాడు. 15 ఏళ్ల వయసులోనే సంచనాలు సృష్టిస్తోన్న వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా వైభవ్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మరో రికార్డును సృష్టించాడు.
రాజస్థాన్ రాయల్స్పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓడింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డొనొవాన్ ఫెరీరా(52*) చెలరేగి ఆడి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సల్మాన్ ఖాన్కు ఫెరీరా క్షమాపణ చెబుతున్న వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
పంజాబ్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో పంజాబ్ తమ తొలి ఓటమిని నమోదు చేసింది. అయితే ఈ ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.
శుభమ్ దూబే, డోనోవన్ ఫెర్రీరా అద్భుత బ్యాటింగ్తోనే విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. ఈ ఇద్దరూ అసాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థి నుంచి మ్యాచ్ను లాగేసుకున్నామని వెల్లడించాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో సారథిగా రాణిస్తున్నప్పటికీ.. బ్యాటర్గా తేలిపోతుండటంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ ఫామ్ గురించి ఆ జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర కీలక వ్యాఖ్యలు చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. లఖ్నవూ సూపర్ జెయింట్స్తో జరుగుతోన్న మ్యాచులో ఆర్ఆర్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.