Home » Rahul Gandhi
లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తన 55వ పుట్టిన రోజున చిరునామా మార్చారు. న్యూఢిల్లీ సునెహ్రీ బాగ్ రోడ్లో ప్రభుత్వం ఆయనకు కేటాయించిన బంగ్లా నంబర్5లోకి సామాన్ల తరలింపు ప్రారంభమైంది....
గురుకుల పాఠశాలలో అతడో చిరుద్యోగి. నెల వేతనం రూ. 13 వేలకు మించి లేదు. ఆ కొద్దిపాటి ఆదాయంతోనే భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. అయితే, ఆ చిరుద్యోగి కొంత కాలం కిందట క్యాన్సర్ బారిన పడ్డాడు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చివరకు మౌనం వీడారు. కాంగ్రెస్తో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. వాటి గురించి సమయం వచ్చినప్పుడు నేరుగా చర్చిస్తానన్నారు. అంతేకాదు, ఈ సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చూసేదెవరని రైలు ప్రమాద ఘటనను ఉద్దేశించి రాహుల్ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఎన్నికల కమిషన్పై ఎంపీ రాహుల్ గాంధీ శనివారం నాడు విమర్శలు ఎక్కుపెట్టారు. తీవ్రమైన ఆరోపణలకు ఈసీ జవాబులు దాటవేస్తోందని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్-ఫిక్సింగ్ జరిగిందని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది పునరావృతం కావచ్చని పేర్కొన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక డేటాను బహిరంగం చేయాలని ఈసీని రాహుల్ కోరారు. తీవ్రమైన అంశాలపై ఎగవేత ధోరణిలో ఈసీ స్పందించిందని విమర్శించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నియామకం కోసం ప్యానల్ రిగ్గింగ్తో ప్రారంభించి అవకతవకల సాక్ష్యాలను దాచిపెట్టడంతో ఐదంచెల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యూహాన్ని బీజేపీ మహరాష్ట్రలో అనుసరించిందని అన్నారు.
రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీహార్ యువతి రియా పాస్వాన్ అన్నారు. తాను కూడా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ప్రజాసేవకు అంకితమవ్వాలని భావిస్తున్నట్టు రాహుల్ గాంధీతో చెప్పడం నవ్వులు పూయించింది.
త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతమయ్యే అవకాశం ఉందని రాహుల్ విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలనేవి ప్రజాస్వామ్యాన్ని విషపూరితం చేస్తాయని అన్నారు.
పాకిస్థాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారంటూ.. ‘నరేందర్..