Home » Raghurama krishnam raju
ఢిల్లీ : కాపు, బలిజ, ఒంటరి, తెలగా రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్కు లేఖ రాశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
యధా సీఎం - తథా పోలీస్ అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు.
తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఫిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారించింది.
తనపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ వైసీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామరాజు (Raghu Rama Krishna Raju) ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్ వేశారు.
గుంటూరు (Guntur)లో ఓ ఎన్ఆర్ఐ (NRI) మంచి పనులు కొరకు సభ పెట్టి చంద్రబాబు (Chandrababu)ను పిలిచారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.
కందుకూరు (Kandukuru) ఘటన అందరిని కలిచివేసిందని, 8 మంది చనిపోవడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.
ఢిల్లీ: వైసీపీ పాలనలో 'తిట్లు తిట్టు-పోస్ట్ పట్టు' అంటూ సీఎం జగన్ కలెక్టర్లకు చెబుతున్నారని.. కలెక్టర్లు ఎవరినైనా తిడితే దాని పరిణామాలు వేరేలా ఉంటాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఢిల్లీ పర్యటనపై (Delhi Tour) నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) స్పందించారు.
ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తనపై ట్వీట్లతో వైసీపీ నేతలు దాడి చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఢిల్లీ: ఉత్తరాంధ్ర అంత పసుపు మయమైందని, చంద్రబాబు (Chandrababu) సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.