• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

Raghurama: ఎవరు కావాలనేది కాపులు తేల్చుకున్నారు..

Raghurama: ఎవరు కావాలనేది కాపులు తేల్చుకున్నారు..

ఢిల్లీ : కాపు, బలిజ, ఒంటరి, తెలగా రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు లేఖ రాశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

MP Raghurama: యధా సీఎం - తథా పోలీస్‌

MP Raghurama: యధా సీఎం - తథా పోలీస్‌

యధా సీఎం - తథా పోలీస్‌ అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు.

AP Highcourt: ఎంపీ రఘురామ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

AP Highcourt: ఎంపీ రఘురామ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఫిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారించింది.

Raghu RamaRaju: ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామరాజు కీలక పిటిషన్

Raghu RamaRaju: ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామరాజు కీలక పిటిషన్

తనపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ వైసీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామరాజు (Raghu Rama Krishna Raju) ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్ వేశారు.

MP Raghurama: అవి జగన్ చేసిన హత్యలేనా?..

MP Raghurama: అవి జగన్ చేసిన హత్యలేనా?..

గుంటూరు (Guntur)లో ఓ ఎన్ఆర్ఐ (NRI) మంచి పనులు కొరకు సభ పెట్టి చంద్రబాబు (Chandrababu)ను పిలిచారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.

Raghurama: అందుకే పెద్ద ఎత్తున్న ప్రజలు చంద్రబాబు సభకు వస్తున్నారు..

Raghurama: అందుకే పెద్ద ఎత్తున్న ప్రజలు చంద్రబాబు సభకు వస్తున్నారు..

కందుకూరు (Kandukuru) ఘటన అందరిని కలిచివేసిందని, 8 మంది చనిపోవడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.

MP Raghurama: తప్పులు చేసి మీడియాను అనడం సరికాదు..

MP Raghurama: తప్పులు చేసి మీడియాను అనడం సరికాదు..

ఢిల్లీ: వైసీపీ పాలనలో 'తిట్లు తిట్టు-పోస్ట్ పట్టు' అంటూ సీఎం జగన్ కలెక్టర్లకు చెబుతున్నారని.. కలెక్టర్లు ఎవరినైనా తిడితే దాని పరిణామాలు వేరేలా ఉంటాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Raghurama: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఎంపీ రఘురామ స్పందన..

Raghurama: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఎంపీ రఘురామ స్పందన..

ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఢిల్లీ పర్యటనపై (Delhi Tour) నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) స్పందించారు.

MP Raghurama: వారు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను..

MP Raghurama: వారు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను..

ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, తనపై ట్వీట్‌లతో వైసీపీ నేతలు దాడి చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

MP Raghurama: ఇబ్బందులు తప్పవు అని వైసీపీ నేతలు అంటున్నారు..

MP Raghurama: ఇబ్బందులు తప్పవు అని వైసీపీ నేతలు అంటున్నారు..

ఢిల్లీ: ఉత్తరాంధ్ర అంత పసుపు మయమైందని, చంద్రబాబు (Chandrababu) సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి