• Home » Raghu Rama Krishnam Raju

Raghu Rama Krishnam Raju

Vijayawada: దుర్గమ్మ గుడిలో ఎదురుపడ్డ రోజా.. పట్టించుకోని డిప్యూటీ స్పీకర్..

Vijayawada: దుర్గమ్మ గుడిలో ఎదురుపడ్డ రోజా.. పట్టించుకోని డిప్యూటీ స్పీకర్..

విజయవాడ దుర్గ గుడిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజులు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ రోజున పలువురు ప్రముఖులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు..

Raghurama Criticizes Jagan: జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం

Raghurama Criticizes Jagan: జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం

సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ఎంపీగా, గతంలో ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చేశారని..ఆయనకు రూల్స్ తెలియకుండా కామెంట్స్ చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Raghu rama Counter on YS Jagan:  జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్  ఖాయం:రఘురామ

Raghu rama Counter on YS Jagan: జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ ఖాయం:రఘురామ

ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చంటి పిల్లొడని.. చందమామా కోసం మారాం చేసినట్లుగా చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.

Raghurama Clarity on West Godavari Collectorate: పశ్చిమగోదావరి కలెక్టరేట్ నిర్మాణంపై రఘురామ క్లారిటీ

Raghurama Clarity on West Godavari Collectorate: పశ్చిమగోదావరి కలెక్టరేట్ నిర్మాణంపై రఘురామ క్లారిటీ

నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడ్డాక కలెక్టరేట్ ఆఫీస్ అద్దె భవనంలో కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. మార్కెట్ యార్డులో కలెక్టరేట్‌‌కు స్థలం ఇచ్చారని.. అది ముందుకు వెళ్లలేదని రఘురామ క్లారిటీ ఇచ్చారు.

 Raghurama: రఘురామ కేసులో మరో కీలక పరిణామం

Raghurama: రఘురామ కేసులో మరో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై పెట్టిన కేసును ఇక కొనసాగించలేనని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు దారు కానిస్టేబుల్‌ ఫరూక్‌భాష తెలిపారు. 2022 జూన్‌లో రఘురామకృష్ణరాజు, ఆయన కొడుకు భరత్‌పై ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌భాష కేసు పెట్టారు.

American Politician: వర్జీనియా కాంగ్రెస్‌మెన్‌ సుహాస్‌తో రఘురామ భేటీ

American Politician: వర్జీనియా కాంగ్రెస్‌మెన్‌ సుహాస్‌తో రఘురామ భేటీ

సుహాస్‌ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు.

Raghurama Krishnaraju: పీ4లో ప్రవాసులు భాగస్వామ్యం కావాలి

Raghurama Krishnaraju: పీ4లో ప్రవాసులు భాగస్వామ్యం కావాలి

ఏపీలో 2047 నాటికి పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పీ4 (ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం) పథకంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు.

వాచ్‌డాగ్‌లా పిటిషన్ల కమిటీ : డిప్యూటీ స్పీకర్‌

వాచ్‌డాగ్‌లా పిటిషన్ల కమిటీ : డిప్యూటీ స్పీకర్‌

అసెంబ్లీ పిటిషన్ల కమిటీకి, ప్రభుత్వానికి సంబంధం లేదని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రజా సమస్యల స్వీకారం, జనంలో చైతన్యం తీసుకొచ్చే క్రమంలో సర్కారుపై వాచ్‌డాగ్‌లాగా ఈ కమిటీ ఉంటుందని, ఇది లోక్‌పాల్‌వంటిదని తెలిపారు.

Raghu Rama: ఏపీలో సైబర్ క్రైమ్స్‌పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి: రఘురామ

Raghu Rama: ఏపీలో సైబర్ క్రైమ్స్‌పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి: రఘురామ

ఏపీలో ఆన్‌లైన్ జూదం నివారణకు ఎలాంటి చట్టాలు అమలు చేయాలనే విషయంపై చర్చించామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణమరాజు తెలిపారు. శాసనసభ పనిదినాలు పెంచాలనే పిటిషన్‌లు కూడా ప్రజల నుంచి వస్తున్నాయని వెల్లడించారు. ఇకపై ప్రతీ 15రోజులకోసారి పిటిషన్ల కమిటీ సమావేశమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కృష్ణమరాజు అన్నారు.

Raghurama: రాజధాని అమరావతిపై బురదజల్లుతున్నారు.. జగన్‌పై రఘురామ ఫైర్

Raghurama: రాజధాని అమరావతిపై బురదజల్లుతున్నారు.. జగన్‌పై రఘురామ ఫైర్

వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తరిమికొడతారని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని దేవతల రాజధాని అన్నారని.. ఈ విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని రఘురామ మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి