Home » Qatar
గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్ కోర్టు మరణదండన విధించిన విషయం తెలిసిందే. వారిని విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన మార్గాలను అన్వేషిస్తోంది.
గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది. ఆ తర్వాత అది కఠిన శిక్షల వరకు వెళ్తుంది. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.
భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు గూఢచర్యం ఆరోపణలపై ఖతర్లో ఓ స్థానిక కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. వీరిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన కమాండర్ పాకాల సుగుణాకర్ కాగా మిగిలిన వారు కెప్టెన్ నవ్తేజ్ సింగ్ గిల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్పాల్, రాగేశ్.
ఖతార్ జైళ్ల (Qatari Jails) లో 500 మందికి పైగా భారతీయులు ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. వీరందరిదీ ఒకే కథ. అందరూ ఆర్థిక నేరాలకు (Financial Crimes) పాల్పడమే.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలోని కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.
గల్ఫ్ దేశం ఖతార్ (Qatar) వేసవి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికుల పనివేళలను మార్చింది.
ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మే 5వ తారీఖున (శుక్రవారం) దోహాలోని LA Cigale హోటల్లోని అల్ వాజ్బా బాల్రూమ్లో (ఖతార్) అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
ఇద్దరు భారతీయులకు (Indians) కలలో కూడా ఊహించనంత డబ్బు వచ్చి పడింది.
గల్ఫ్ దేశం ఖతార్ గతేడాది ఫిఫా ప్రపంచకప్కు (FIFA World Cup) ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.
అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం.