• Home » PV Narasimha Rao

PV Narasimha Rao

Bharat Ratna Award 2024: పీవీ నర్సింహారావుకు భారత రత్న.. సోనియా గాంధీ రియాక్షన్ ఇదే..!

Bharat Ratna Award 2024: పీవీ నర్సింహారావుకు భారత రత్న.. సోనియా గాంధీ రియాక్షన్ ఇదే..!

Sonia Gandhi Reaction on Bharat Ratna Award: దివంగత ప్రధాన మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురు ప్రముఖులకు భారత రత్న ప్రకటించడంపై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది.

Bharat Ratna: తెలుగు ఠీవీ పీవీకి  భారత‘రత్న’.. ఇంట్రెస్టింగ్ విషయాలివే..

Bharat Ratna: తెలుగు ఠీవీ పీవీకి భారత‘రత్న’.. ఇంట్రెస్టింగ్ విషయాలివే..

భారతమ్మ బంగారు ముద్దు బిడ్డ, రాజనీతిజ్ఞుడు, బహూ బాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మహానేత. పీవీ నరసింహా రావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు వరించింది.

Bharat Ratna Award 2024: 15 రోజుల్లో ఐదుగురికి భారతరత్న.. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డ్..!

Bharat Ratna Award 2024: 15 రోజుల్లో ఐదుగురికి భారతరత్న.. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డ్..!

PV Narsimha Rao Chaudary Charan Singh MS Swamynathan: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చాలా పకడ్బందీగా అడుగులు వేస్తోంది. విపక్షాల వైపు ప్రజల దృష్టి మళ్లకుండా.. తనదైన వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్డీయే సర్కార్. ఇప్పటికే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంతో ఎంతో కీర్తిప్రతిష్ఠలు సంపాదించిన మోదీ సర్కార్..

Bharat Ratna: వారి కృషి మరవలేనిది.. భారతరత్న ప్రకటన సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్..

Bharat Ratna: వారి కృషి మరవలేనిది.. భారతరత్న ప్రకటన సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్..

భారతదేశ మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించారు.

Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న

Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న

భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.

CM Revanth: దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ..

CM Revanth: దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ..

Telangana: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. శనివారం పీవీ జ్ఞాన భూమి వద్ద సీఎం, మంత్రులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని కొనియాడారు.

KTR letter: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ..కేంద్రానికి కేటీఆర్ లేఖ

KTR letter: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ..కేంద్రానికి కేటీఆర్ లేఖ

కేంద్ర ప్రభుత్వానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ

Election Commission: ఒక్క ఓటుకు రూ.5వేలు వెల కడుతున్న ఈరోజుల్లో ఈ పెద్దాయన ఎందుకు గుర్తొస్తున్నారంటే..

Election Commission: ఒక్క ఓటుకు రూ.5వేలు వెల కడుతున్న ఈరోజుల్లో ఈ పెద్దాయన ఎందుకు గుర్తొస్తున్నారంటే..

ఆయన ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలు అమలు చేశారు. అప్పటి వరకు ఉన్న వ్యవస్థలనే వాడుకుంటూ, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఆయన చేసిన ప్రక్షాళనను తట్టుకోలేని రాజకీయ నేతలు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించి,...

PV Narasimha Rao: దేశానికి పీవీ సేవలు ఎనలేనివి: సంజయ్ బారు

PV Narasimha Rao: దేశానికి పీవీ సేవలు ఎనలేనివి: సంజయ్ బారు

దేశ సంక్షోభ సమయంలో వినూత్న ఆర్థిక విధానాలతో దేశాన్ని కాపాడిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మహనీయుడని ప్రముఖ పాత్రికేయులు, ఆర్థికరంగ రచయిత సంజయ్ బారు కొనియాడారు.

PV Narasimha Rao: అయోధ్యలో రామాలయాన్ని కట్టేందుకు అప్పట్లోనే పీవీ సన్నాహాలు.. తెరవెనుక ఏం జరిగిందంటే..!

PV Narasimha Rao: అయోధ్యలో రామాలయాన్ని కట్టేందుకు అప్పట్లోనే పీవీ సన్నాహాలు.. తెరవెనుక ఏం జరిగిందంటే..!

అయోధ్యలో రామమందిరం కట్టాలని ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు భావించారా? అవును! శ్రీరాముడు కాషాయిపార్టీల గుత్తసొత్తు కాడని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం తన హయంలో జరగాలని ఆయన ఆశించారట.

తాజా వార్తలు

మరిన్ని చదవండి