• Home » Puranapanda Srinivas

Puranapanda Srinivas

భద్రాద్రి రామయ్యకు పురాణపండ ‘శ్రీరామరక్షాస్తోత్రమ్’ మంత్ర పుష్పాలు

భద్రాద్రి రామయ్యకు పురాణపండ ‘శ్రీరామరక్షాస్తోత్రమ్’ మంత్ర పుష్పాలు

ఎన్నో ఉద్విగ్నవేళల్ని, ఆపదలను తరిమి... అద్భుతాలను ప్రసాదించే ఈ శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఈ శ్రీరామ నవమి కానుకగా వారాహి చలన చిత్రం అధినేత, శివవారాహీ ట్రస్ట్ చైర్మన్ , శ్రీ అమృతేశ్వరస్వామి దేవాలయం సంస్థాపకుడు సాయి కొర్రపాటి భద్రాచలం శ్రీరామనవమి వేడుకకు విచ్చేసే వేలాది భక్తులకు ఉచితంగా అందజేసే సదుద్దేశంతో సుమారు యాభైవేల ప్రతులను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంకి అందజేయనున్నారు.

పురాణపండ ‘సౌభాగ్య’ మంత్ర ప్రసాదానికి ఈ.ఓ. రామారావు శ్రీకారం

పురాణపండ ‘సౌభాగ్య’ మంత్ర ప్రసాదానికి ఈ.ఓ. రామారావు శ్రీకారం

ప్రతీ చైత్రమాసంలో... ప్రతీ వసంత ఋతువులో... రచయిత, జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ ఏదో ఒక అద్భుతాన్ని భక్త పాఠకులకు సమర్పిస్తుంటారు. ఈసారి కృష్ణమ్మ తరంగాలలో వేప పూల గాలులు ఊరేగుతుండగా మామిడాకుల ఆకుపచ్చని పరిమళాలు కనకదుర్గమ్మ పాదాలను సేవిస్తుండగా... ఒక అపురూపమైన ‘సౌభాగ్య’ మంత్ర గ్రంధాన్ని జ్ఞానమహాయజ్ఞ కేంద్రం ఇంద్రకీలాద్రికి సమర్పించింది.

పురాణపండ ‘శ్రీ పూర్ణిమ’ సమ్మోహనాన్ని తాకలేకపోయిన పబ్లిషర్స్

పురాణపండ ‘శ్రీ పూర్ణిమ’ సమ్మోహనాన్ని తాకలేకపోయిన పబ్లిషర్స్

‘శ్రీ పూర్ణిమ’ పుస్తకాన్ని హక్కులతో కొనడానికి విజయవాడ, రాజమహేంద్రవరంకి చెందిన ప్రచురణకర్తలు పోటీపడుతున్నారు. అయితే గ్రంధానికి వ్యాపారపు నీడ తాకనివ్వని, రాజీపడని మనస్తత్వపు పురాణపండ శ్రీనివాస్ ప్రచురణకర్తలకు నిర్మొహమాటంగా మొండిచెయ్య చూపడం కొసమెరుపు.

తిరుమలలో ‘స్మరామి..స్మరామి’, శ్రీశైలంలో ‘శంకర ... శంకర’

తిరుమలలో ‘స్మరామి..స్మరామి’, శ్రీశైలంలో ‘శంకర ... శంకర’

పురాణపండ శ్రీనివాస్ ‘శంకర శంకర’ గ్రంధం శ్రీశైలంలో , తిరుమలలో ‘స్మరామి స్మరామి’ గ్రంధం భక్తలోకాన్ని విస్మయింపచేసిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అన్నారు.

పాల్గుణ పున్నమి గరుడసేవలో పురాణపండ శ్రీనివాస్.. వేద పండితులకు ‘శ్రీమాలిక’ అందజేత

పాల్గుణ పున్నమి గరుడసేవలో పురాణపండ శ్రీనివాస్.. వేద పండితులకు ‘శ్రీమాలిక’ అందజేత

తిరుమల పాల్గుణ మాసపు పున్నమి గరుడ సేవలో పాల్గొన్న పురాణపండ శ్రీనివాస్ తన నలభై ఐదవ ఆధ్యాత్మిక రచనా సంకలనం ‘శ్రీమాలిక’ ఇరవై ఐదవ పునర్ముద్రణను ప్రధాన అర్చకుల స్థాయినుండి వేద పండితుల వరకూ పలువురు ప్రముఖులకు స్వయంగా అందజేశారు.

Jaya Jayosthu: చంద్రబాబు దంపతులకు పురాణపండ గ్రంధంతో ‘జయ జయోస్తు’ పలికిన వేమిరెడ్డి దంపతులు

Jaya Jayosthu: చంద్రబాబు దంపతులకు పురాణపండ గ్రంధంతో ‘జయ జయోస్తు’ పలికిన వేమిరెడ్డి దంపతులు

‘జయ జయోస్తు’ అద్భుత గ్రంధాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు, నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన సతీమణి కోవూరు తెలుగుదేశం శాసన సభ అభ్యర్థి, టి.టి.డి. సలహామండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆవిష్కరించడంతో అపురూప భక్తి సేవకు మరొకసారి నెల్లూరు‌లో తెరలేచినట్లైంది

తాజా వార్తలు

మరిన్ని చదవండి