Home » Punjab
Telugu Lessons: కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మే 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఉపాధ్యాయులు వేసవి శిబిరాలు నిర్వహించారు. ఈ క్యాంపులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు హాజరయ్యారు. వారికి టీచర్స్ యూట్యూబ్లో చూసి తెలుగు వర్ణమాల నేర్పించారు.
బాణా సంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం సమయంలో భారత సైనికులు పంజాబ్, ఫిరోజాపూర్ జిల్లాలోని పలు గ్రామ పొలాల్లో క్యాంపులు వేశారు. శత్రు దేశానికి తగిన విధంగా సమాధానం చెబుతూ ఉన్నారు. శ్రవణ్ సింగ్ అనే 10 ఏళ్ల బాలుడు తమ పొలంలో ఉన్న జవాన్ల క్యాంపు దగ్గరకు వెళ్లాడు.
బాంబు పేలుడులో మరణించిన వ్యక్తిని ఉగ్రవాద సంస్థకు చెందిన వానిగా అనుమానిస్తున్నామని బోర్డర్ రేంజ్ డీజీపీ సతీందర్ సింగ్ అన్నారు. పేలుడు పదార్ధాన్ని తనతో తీసుకు వెళ్లేందుకే అతను ఇక్కడకు వచ్చాడని చెప్పారు.
గుజరాత్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
పంజాబ్లో ఖలిస్తానీ ఉగ్రవాదుల ముఠా అరెస్ట్. ఈ ఆపరేషన్లో ఆరుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు, వీరంతా పాకిస్థాన్ ఐఎ్సఐ మద్దతుతో పనిచేస్తున్నట్లు తేలింది.
ఉగ్రవాదులపై భారతదేశం జరిపిన దాడుల తర్వాత పాకిస్తాన్ దళాలు గోల్డెన్ టెంపుల్ను లక్ష్యంగా చేసుకున్నాయని భారత సైన్యం వెల్లడించింది. అయితే, మనకున్న ఆకాష్ క్షిపణి వ్యవస్థ, L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ వంటి వాటితో విజయవంతంగా తిప్పికొట్టామని చెప్పింది.
పంజాబ్లోని అమృత్సర్లో చోటు చేసుకున్న ఘోర విషాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఆ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రధాని సందర్శించిన అదంపూర్ ఎయిర్బేస్ను తుత్తినియలు చేసినట్టు పాక్ ఇటీవల తన అబద్ధాల చిట్టా విప్పింది. అదంపూర్ ఎయిర్ బేస్లోని రన్వేను తమ క్షిపణులతో దాడి చేశామని, అక్కడే ఉన్న రష్యా తయారు చేసిన ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టంను ధ్వంసం చేశామని బుకాయించింది.
ప్రధాని అకస్మాత్తుగా తమ ఎయిర్బేస్కు రావడంతో జవాన్లలో ఉత్సాహం తొణికిసలాడింది. 'ఆపరేషన్ సిందూర్'లో వాయిసేన సిబ్బంది కీలక పాత్ర పోషించింది.