• Home » Punjab

Punjab

BSF: సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం.. అందులో ఏముందో చూస్తే షాక్

BSF: సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం.. అందులో ఏముందో చూస్తే షాక్

భారత సరిహద్దులో ఓ వైపు చైనా, మరో వైపు పాకిస్థాన్ కవ్వింపులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళాలు(BSF) చైనా ఎగరేసిన ఓ డ్రోన్‌ని శనివారం స్వాధీనం చేసుకున్నారు.

Kejriwal: ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర..!!

Kejriwal: ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర..!!

భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌‌లో తమ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద విడుదలయిన సంగతి తెలిసింది. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ను కలిశారు.

Canada: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు  భారతీయులను అదుపులోకి తీసుకున్న కెనడా

Canada: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకున్న కెనడా

ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య కేసులో ముగ్గురు అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజ్జర్ హత్య కేసులో వీరంతా ఒక స్వ్కాడ్‌గా ఏర్పడి హత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. రాయల్ కెనెడియన్ మౌంటెడ్ పోలీసులు(RCMP) నిందితుల పేర్లను వెల్లడించారు.

Video: త్వరలో వందే భారత్ మెట్రోలు.. కోచ్‌ల విడుదల

Video: త్వరలో వందే భారత్ మెట్రోలు.. కోచ్‌ల విడుదల

వందే భారత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు రాగా.. ఇప్పుడు వందేభారత్ సేవలను మెట్రోలకు కూడా విస్తరించాలని చూస్తున్నారు అధికారులు. పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో రైలు కోచ్‌లను విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో వందే భారత్‌ మెట్రోను పరీక్షించనున్నారు.

Business Idea: బిజినెస్ ఐడియా అదుర్స్.. ఇంటికే వచ్చి పెంపుడు జంతువులను..

Business Idea: బిజినెస్ ఐడియా అదుర్స్.. ఇంటికే వచ్చి పెంపుడు జంతువులను..

ఇటివల కాలంలో అనేక ప్రాంతాల్లో పలువురు పెంపుడు జంతువులను(pets) పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. కానీ కొంత మంది యజమానులు(owners) మాత్రం వాటిని సరైన రీతిలో పట్టించుకోవడం లేదు. దీంతో ఆ పెంపుడు జంతువులకు దుమ్ము పట్టి వెంట్రుకలు పెరిగి చిందర వందరగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లూథియానా(Ludhiana)లో ఓ వ్యక్తి పెంపుడు జంతువులను తీర్చిదిద్దడం కోసం వినూత్నంగా ఆలోచించి ఓ వ్యాపారాన్ని ప్రారంభించారు.

Punjab: రైతుల ఆందోళన: 54 రైళ్లు రద్దు

Punjab: రైతుల ఆందోళన: 54 రైళ్లు రద్దు

పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్‌లో రైతుల ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్‌లోని శంభు రైల్వే స్టేషన్‌ రైల్వే ట్రాక్‌పైకి భారీగా రైతులు చేరుకున్నారు.

Lok Sabha Elections: పంజాబ్‌లో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్

Lok Sabha Elections: పంజాబ్‌లో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్

పంజాబ్‌లో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ప్రకటించింది. ఫిరోజ్‌పూర్ నుంచి జగదీప్ సింగ్ కాక బ్రార్, గురుదాస్‌పూర్ నుంచి అమన్‌షేర్ సింగ్, జలంధర్‌ నుంచి పవన్ కుమార్ టిను, లూథియానా నుంచి అశోక్ పరాశర్ పప్పీ‌లను ఎన్నికల బరిలో దింపుతున్నట్లు తెలిపింది.

 Video: బైశాఖీ సందర్భంగా గంగా నదికి పోటెత్తిన భక్తులు

Video: బైశాఖీ సందర్భంగా గంగా నదికి పోటెత్తిన భక్తులు

నేడు దేశవ్యాప్తంగా బైశాఖీ పండుగ(Baisakhi festival)ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగకు సిక్కు మతంతో పాటు హిందూ మతంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బెంగాల్, అసోం వంటి రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. దేశవ్యాప్తంగా బైశాఖీ పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే గురుద్వార వద్దకు భక్తుల(devotees) రాక మొదలైంది.

Lok Sabha polls:బరిలో ఇందిరా హంతకుడి కుమారుడు

Lok Sabha polls:బరిలో ఇందిరా హంతకుడి కుమారుడు

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ లోక్‌సభ స్థానం నుంచి సరబ్‌జిత్ సింగ్ స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగారు. అతడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన బియాంత్ సింగ్ కుమారుడు.

Loksabha Polls: లోక్ సభ బరిలో ఇందిరా హత్య నిందితుడి కుమారుడు.. ఎక్కడినుంచి అంటే..?

Loksabha Polls: లోక్ సభ బరిలో ఇందిరా హత్య నిందితుడి కుమారుడు.. ఎక్కడినుంచి అంటే..?

లోక్ సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. పార్టీ టికెట్ లభించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బరిలో నిలిచిన వారిలో నేర చరిత్ర ఉన్న వారు కూడా ఉన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హతమార్చిన నిందితుడు బియంత్ సింగ్ కుమారుడు సరబ్ జిత్ సింగ్ ఖాల్సా కూడా పోటీలో ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి