• Home » Prime Minister

Prime Minister

Ayodhya: రామ మందిరానికి చేరుకున్న ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో!

Ayodhya: రామ మందిరానికి చేరుకున్న ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో!

అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు.

Mumbai: భారతదేశంలో అతి పొడవైన వంతెన.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

Mumbai: భారతదేశంలో అతి పొడవైన వంతెన.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

భారతదేశంలో పొడవైన సముద్ర వంతెన నిర్మాణం పూర్తయింది. ముంబయి నుంచి నవీ ముంబయిని కలుపుతూ 22 కిలోమీటర్ల

Swathi Mishra: రామ్ ఆయేంగే సింగర్ స్వాతి మిశ్రా ఎవరో మీకు తెలుసా..

Swathi Mishra: రామ్ ఆయేంగే సింగర్ స్వాతి మిశ్రా ఎవరో మీకు తెలుసా..

రామ్ ఆయేంగే భజన్ ఎంతగా ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ సైతం ఈ పాట పాడిన స్వాతి మిశ్రా

PM Modi: మీ ఆతిథ్యం మరవలేనిది.. అయోధ్య మహిళకు ప్రధాని లేఖ..

PM Modi: మీ ఆతిథ్యం మరవలేనిది.. అయోధ్య మహిళకు ప్రధాని లేఖ..

అయోధ్య రామాలయ నిర్మాణ పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. మందిర నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు వీలు దొరికినప్పుడల్లా అయోధ్యను సందర్శిస్తున్నారు.

PM Modi: 50 శాతానికి పైగా ప్రజల అశీస్సులతో మోదీ మూడో సారి గెలుస్తారు: కేంద్ర మంత్రి

PM Modi: 50 శాతానికి పైగా ప్రజల అశీస్సులతో మోదీ మూడో సారి గెలుస్తారు: కేంద్ర మంత్రి

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 50 శాతానికిపైగా ప్రజల అశీర్వాదంతో ప్రధాని మోదీ విజయం సాధిస్తారని ఆయన అన్నారు.

KA Paul: ‘‘మోదీని చిత్తుగా ఓడించి.. తెలుగు వారి సత్తా చూపిస్తా’’..

KA Paul: ‘‘మోదీని చిత్తుగా ఓడించి.. తెలుగు వారి సత్తా చూపిస్తా’’..

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని చిత్తుగా ఓడించి, తెలుగు వారి సత్తా చూపిస్తానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ..

Modi: టెర్మినల్ భవనం నుంచి కాశీ తమిళ సంగమం వరకు.. నేడు మోదీ ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవే!

Modi: టెర్మినల్ భవనం నుంచి కాశీ తమిళ సంగమం వరకు.. నేడు మోదీ ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవే!

ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లోని సూరత్‌, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు సూరత్ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.

Narendra Modi: నేవీ డే వేడుకల్లో పాల్గొననున్న ప్రధానీ మోదీ

Narendra Modi: నేవీ డే వేడుకల్లో పాల్గొననున్న ప్రధానీ మోదీ

ఈ నెల 4న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో జరిగే నేవీ డే వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. అదే రోజు రాజ్‌కోట్ కోటలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు.

Narendra Modi: సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ

Narendra Modi: సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సారి కూడా సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం ఉదయం చైనా సరిహద్దుకు అనుకుని ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నారు.

PM MODI: 4 రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ

PM MODI: 4 రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. దళితులకు భరోసా ఇవ్వనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి