Home » pregnant woman
దేశానికి భద్రత కల్పించే ఒక మహిళా కమాండో, అదీ.. గర్భిణీ. తన ఇంట్లోనే రక్షణ లేక ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి, తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు.
ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచిన ఓ గర్భిణీ కథ విషాదంగా ముగిసింది. తనకు పుట్టబోయే బిడ్డతో సంతోషంగా గడపాలని భావించిన ఆ తల్లి.. అదే బిడ్డతో సహా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే...
టైలెనాల్ను ఇండియాలో పారాసిటమల్ అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా నొప్పులు, జ్వరానికి పారాసిటమల్ను ఎక్కువగా వాడుతుంటారు. ఇండియాలో క్రోసిన్, కాల్పాల్, డోలో 650 బ్రాండ్లను జనం అధికంగా ఉపయోగిస్తున్నారు.
గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు నొప్పి, జ్వరం నుండి ఉపశమనం పొందడానికి పారాసిటమాల్ తీసుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మంది గర్భిణీ స్త్రీల మనస్సులో ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో తెలుసుకుందాం?
బెంగళూరు నగర పరిధిలోని హెణ్ణూరు థణిసంద్రలో ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది..
Monsoon Infections During Pregnancy: గర్భాధారణ సమయంలో సాధారణంగానే మహిళలు తరచూ రకరకాల సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. దీనికి వాతావరణ పరిస్థితులు తోడైతే వారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా వర్షాకాలం బ్యాక్టీరియా, దోమలు, ఇన్ఫెక్షన్లు వృద్ధి చెందేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రకాల తీవ్ర వ్యాధులు సోకకూడదంటే కింది జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
ఈ రోజు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉంది. చంద్ర గ్రహణం సందర్భంగా గర్భిణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. జాగ్రత్తం పాటించటం వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అంటున్నారు.
ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జననీ మిత్ర యాప్ను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండియన్
ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన క్షణం నుంచి ఏది తినాలి.. ఏం తాగాలి.. అనే విషయంలో రకరకాల సందేహాలు తలెత్తుతాయి మహిళల్లో. సాధారణంగా తృణధాన్యాలు అంటే మిల్లెట్లతో చేసిన పదార్థాలు తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. మరి, ప్రెగ్నెసీ సమయంలో మిల్లెట్లు తినటం మంచిదేనా? తింటే ఏమవుతుంది? ఈ విషయమై నిపుణులు ఏమని సలహా ఇస్తున్నారు?
సోమవారం గ్రూప్-2 పరీక్షలకు ఓ గర్భిణి మహిళ హాజరయ్యారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పురిటి నొప్పులు వస్తున్నా..ఆ నొప్పులను భరిస్తూ పరీక్ష రాసేందుకే ఆ మహిళ నిర్ణయించుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు...మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే..