Home » Population
అధిక జనాభావల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తు తాయని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ వెంకట్ చిరంజీవి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని లేపాక్షిలో గురువారం వైద్య సిబ్బం ది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... అధిక జనాభావల్ల కలిగే అనర్థాలపై వివరించారు. లేపాక్షి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
కరోనా కారణంగా 2021లో జరగాల్సిన జనగణన నిలిచిపోయింది. జనాభాలో ఇప్పటికే చైనాను వెనక్కి నెట్టిన భారత్ ( India ) మొదటి స్థానంలో నిలిచింది. అయితే అధికారిక లెక్కలు మాత్రం ఇంకా విడుదల కాలేదు.
ఏ దేశానికైనా ఆ దేశ జనాభానే ప్రధాన వనరు. పని చేసే శక్తి ఎక్కువగా ఉన్న దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుంది. ఇప్పటివరకు జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా ( China ).. భారత్ ధాటికి రెండో స్థానానికి పరిమితమైంది.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇన్నాళ్లు రికార్డుల్లో పేరుమోసిన చైనా.. భారత్ దెబ్బకు రెండో స్థానానికి పడిపోయింది. ఇండియాలో తాజాగా జనగణన జరగకపోయినప్పటికీ జనాభాలో చైనాను వెనక్కి నెట్టిన భారత్ (India) మొదటి స్థానంలో నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
జనాభాలో పని చేసే సత్తువగల వయసులో ఉన్నవారు అధికంగా ఉండే మూడు దేశాల్లో 2030నాటికి భారత దేశం ఒకటి కాబోతోంది. ప్రపంచంలో ఈ వయస్కులు అత్యధికంగా ఉండే ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల దేశాల్లో భారత దేశం, చైనా, ఇండోనేషియా ఉంటాయి.
జపాన్లో జనాభా వేగంగా క్షీణిస్తోంది. జననాల రేటు తీవ్రంగా తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తమౌతోంది.
జపాన్ జనాభాలో తగ్గుదలను అరికట్టేందుకు ఇదే చివరి ఛాన్స్ కావచ్చని ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదా తాజాగా వ్యాఖ్యానించారు.
ఆహారం సంవృద్ధిగా ఉంటేనే మనిషి జీవనం సరిగా సాగుతుంది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా పేరొందిన చైనాలో గడచిన ఆరు దశాబ్దాల కాలంలో మొట్టమొదటిసారి...
మహిళలు విద్యావంతులు కాకపోవడంతోపాటు పురుషులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల జనాభా నియంత్రణ