Home » Ponnam Prabhakar
కర్నూలు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
చెక్ పోస్ట్ల మాటున గత పదేళ్లలో పాపాల పుట్టలా అవినీతి పెరిగిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇప్పటికే వాహన్, సారథి లో 28 రాష్ట్రాలు చేరాయని.. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎందుకు చేరలేదంటూ ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్కు చెందిన ఐపీఎస్ అధికారి పూరణ్ ఉన్నత అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆరోపించారు.
సునీత కన్నీళ్లు పెట్టుకోవటంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వేదికల మీద, రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు అవమానించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. మంత్రులకి అసలు మానవత్వం ఉందా...? అని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు
ఆర్టీసీపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు.
లక్ష్మణ్కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్న... కరీంనగర్లో మాదిగ సామాజిక వర్గంతో నేను కలిసి పెరిగానని మంత్రి పొన్నం తెలిపారు.
అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని మండిపడ్డారు.
అడ్లూరికి క్షమాపణ చెప్పకపోతే పొన్నం ఇంటిని ముట్టడిస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. ఈక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద భద్రత పెంచారు. పొన్నం ఇంటి ముందు బారికేడ్స్ను ఏర్పాటు చేశారు పోలీసులు.