• Home » Politicians

Politicians

DCCB: డీసీసీబీ నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస

DCCB: డీసీసీబీ నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు.

Minister Kandula Durgesh: అఖండ గోదావరి ప్రాజెక్టుకు జూన్‌లో శంకుస్థాపన

Minister Kandula Durgesh: అఖండ గోదావరి ప్రాజెక్టుకు జూన్‌లో శంకుస్థాపన

జూన్‌లో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుండగా, పవన్ కల్యాణ్‌, పురందేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పర్యాటక అభివృద్ధికి భారీగా కేంద్ర నిధులతో హోటళ్లు, బోటు షికార్లు, టెంట్ సిటీల ఏర్పాట్లపై ప్రణాళికలు కొనసాగుతున్నాయి.

Nellore Quartz scam: క్వార్ట్జ్‌ కేసులో కాకాణి అరెస్టు

Nellore Quartz scam: క్వార్ట్జ్‌ కేసులో కాకాణి అరెస్టు

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాణిని బెంగళూరు శివార్లలో పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయనపై ఎస్టీల బెదిరింపులు, ఫోర్జరీ కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది.

CHITTOOR: మదనపల్లె రెవెన్యూలోకి పుంగనూరు

CHITTOOR: మదనపల్లె రెవెన్యూలోకి పుంగనూరు

31 మండలాలున్న చిత్తూరు జిల్లాలో మరో 5 మండలాలు తగ్గిపోనున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 5 మండలాలను మదనపల్లె రెవెన్యూ సబ్‌ డివిజన్‌లో కలపనున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ పెట్టిన ప్రతిపాదన మేరకు మండలాలను విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు మంగళవారం రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Minister Gottipati Ravi Kumar: విద్యుత్‌ ఒప్పందాలపై అసత్య ప్రచారం

Minister Gottipati Ravi Kumar: విద్యుత్‌ ఒప్పందాలపై అసత్య ప్రచారం

విద్యుత్‌ ఒప్పందాలపై జగన్మోహన్ రెడ్డి చేసిన అసత్య ప్రచారాలను ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఖండించారు. యాక్సిస్‌తో ఒప్పందం రాష్ట్రానికి అన్ని విధాలా మేలే అని తెలిపారు.

YSRCP Leaders Arrests: కుంటిమద్ది హెలిప్యాడ్‌ ఘటనలో 10 మంది వైసీపీ నేతల అరెస్టు

YSRCP Leaders Arrests: కుంటిమద్ది హెలిప్యాడ్‌ ఘటనలో 10 మంది వైసీపీ నేతల అరెస్టు

కుంటిమద్ది హెలిప్యాడ్‌ ఘటనలో పది మంది వైసీపీ నాయకులు అరెస్టయ్యారు; బెయిల్‌ మంజూరైంది. ఏ-1 నిందితుడిగా ఉన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి

బీసీ రిజర్వేషన్లు పెంచే దాకా పోరాటం: జాజుల

బీసీ రిజర్వేషన్లు పెంచే దాకా పోరాటం: జాజుల

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు రిజర్వేషన్లు పెంచే దాకా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కులగణన మరియు జనగణన ప్రక్రియ తర్వాత, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 TPCC Leader Jagga Reddy: కులగణన హీరో రాహుల్‌గాంధీ

TPCC Leader Jagga Reddy: కులగణన హీరో రాహుల్‌గాంధీ

కులగణనకు రాహుల్‌ గాంధీనే దేశ హీరో అని, రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి కీలకంగా వ్యవహరించారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయం ప్రశంసనీయం అయినా, కులగణన క్రెడిట్ మాత్రం రాహుల్‌కే చెందుతుందని అన్నారు.

 BJP OBC Chief Laxman: అది అశాస్త్రీయ కులగణన

BJP OBC Chief Laxman: అది అశాస్త్రీయ కులగణన

తెలంగాణలో రేవంత్‌ సర్కారు చేసిన కులగణన అశాస్త్రీయమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. ముస్లింలలోని 10 శాతం మందిని బీసీలుగా చూపడం బీసీలకు అన్యాయమన్నారు.

Politicians Clash: ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే

Politicians Clash: ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎంపీ, ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మధ్య మంత్రి సమక్షంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో జోక్యం ఏమిటి?’’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించగా, ఎంపీ కూడా తీవ్రంగా స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి