• Home » Politicians

Politicians

 Minister Atchannaidu: జగన్‌ ఓ చీడపురుగు

Minister Atchannaidu: జగన్‌ ఓ చీడపురుగు

జగన్‌ ఓ చీడపురుగు. ఆ చీడపురుగును రాష్ట్రంలో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.....

TDP Srinivasa Reddy : వైసీపీ వ్యవసాయాన్ని ముంచింది

TDP Srinivasa Reddy : వైసీపీ వ్యవసాయాన్ని ముంచింది

వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని జగన్‌ నట్టేట ముంచితే ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆదుకుంటోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు...

Kunneneni Sambasivarao: జైళ్లలో ఉండాల్సినవారు చట్టసభల్లో ఉంటున్నారు

Kunneneni Sambasivarao: జైళ్లలో ఉండాల్సినవారు చట్టసభల్లో ఉంటున్నారు

జైళ్లలో ఉండాల్సినవారు చట్టసభల్లో ఉంటున్నారని, చట్టసభల్లో ఉండాల్సిన వారు జైళ్లలో ఉంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

Ravi Srinivas: సిర్పూర్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి రావి శ్రీనివా్‌సపై సస్పెన్షన్‌ వేటు

Ravi Srinivas: సిర్పూర్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి రావి శ్రీనివా్‌సపై సస్పెన్షన్‌ వేటు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్ పై సస్పెన్షన్‌ వేటు పడింది.

Political Clash: తాడిపత్రిలో హైటెన్షన్‌

Political Clash: తాడిపత్రిలో హైటెన్షన్‌

అనంతపురం జిల్లా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దారెడ్డి ఇంటిపై దాడికి జేసీ ప్రభాకర్‌ రెడ్డి బయల్దేరడంతో ఆందోళన నెలకొంది.

Palla Srinivasa Rao: ఇంటింటికీ వెళ్లండి.. ప్రభుత్వం చేస్తున్న మేలు చెప్పండి

Palla Srinivasa Rao: ఇంటింటికీ వెళ్లండి.. ప్రభుత్వం చేస్తున్న మేలు చెప్పండి

పదవులు అలంకారం కాదని, బాధ్యతగా భావించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రసంగించారు.

TDP: కుప్పంనుంచే ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’!

TDP: కుప్పంనుంచే ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’!

ఏడాదికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ అనే వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని సొంత నియోజకవర్గమైన కుప్పంనుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. శాంతిపురం మండలం తిమ్మరాజు పల్లెలో ఈనెల 2వ తేదీన ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడానికి, అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.తుమ్మిశివద్ద బహిరంగ సభ కూడా అదే రోజు జరుగనుంది ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కుప్పం పర్యటనకు రానున్నారు.

Minister Savita: అధికారం పోయాక జగన్‌కు ప్రజలు గుర్తుకొచ్చారు

Minister Savita: అధికారం పోయాక జగన్‌కు ప్రజలు గుర్తుకొచ్చారు

ఐదేళ్ల పాలనలో ప్రజల బాగోగుల గురించి జగన్‌ ఆలోచించిన పాపాన పోలేదని, అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు ప్రజలు గుర్తుకొస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు.

RJD president: అక్కడంతా నియంతృత్వం, బంధుప్రీతి

RJD president: అక్కడంతా నియంతృత్వం, బంధుప్రీతి

ఆర్జేడీకు 13వ సారి జాతీయ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై లోక్ జనశక్తి పార్టీ ఎంపీ అరుణ్ భారతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది నియంతృత్వం, బంధుప్రీతికి ప్రత్యక్ష సాక్ష్యమని..

Anagani: విజన్‌తో ముందడుగు

Anagani: విజన్‌తో ముందడుగు

సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజన్‌-2047తో ముందడుగు వేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి