• Home » Police Rides

Police Rides

Bengaluru: ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. 31 మంది అరెస్టు..

Bengaluru: ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. 31 మంది అరెస్టు..

Bengaluru Rave Party Bust: బెంగళూరు సమీపంలోని ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. 20 మంది యువకులు, 7 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చైనా మహిళ కూడా ఉంది.

Dandakaranya Encounters: వెన్ను విరిగినట్టే

Dandakaranya Encounters: వెన్ను విరిగినట్టే

ఒకే ఏడాదిలో 540 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమవడం, దళపతిని కోల్పోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా మారింది. డ్రోన్ల ఆధారిత సాంకేతిక యుద్ధంతో కేంద్ర బలగాలు ఆధిపత్యం చాటుతున్నాయి.

Operation Karraguttalu: చిత్తడిగా  కర్రెగుట్టలు

Operation Karraguttalu: చిత్తడిగా కర్రెగుట్టలు

మాన్సూన్ వర్షాలు కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న నక్సలైట్లను అన్వేషించే బలగాలకు పెద్ద అడ్డంకిగా మారాయి. వర్షాల వల్ల అడవులు దట్టమైపోయాయి, గుట్టల మధ్య పథాలు చిత్తడిగా మారాయి. అయినప్పటికీ, బలగాలు 250 బాంబులను నిర్వీర్యం చేసి, నక్సలైట్లతో ఘనమైన ఎన్‌కౌంటర్‌ను నిర్వహించాయి.

Maoists Ceasefire Proposal: నెలరోజులపాటు కాల్పులు  విరమిద్దాం

Maoists Ceasefire Proposal: నెలరోజులపాటు కాల్పులు విరమిద్దాం

మావోయిస్టులు 30 రోజుల పాటు కాల్పులు విరమించి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చర్చలు ప్రారంభించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు వారు అంగీకరించారు

HCU Land Issue: హెచ్‌సీయూ భూములపై రాజకీయ రగడ..

HCU Land Issue: హెచ్‌సీయూ భూములపై రాజకీయ రగడ..

బీజేపీ ఎమ్మెల్యేలు హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరి.. హెచ్సీయూ భూముల వద్దకు చేరుకుని అక్కడ బాధిత విద్యార్థులతోపాటుగా హెచ్‌సీయూ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ముఖ్యనేతలు బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

Visakha: హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..

Visakha: హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..

ప్రభుత్వ నిబంధనలు పాటించని హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ నగరంలోని జోన్ 1, జోన్ 2 పరిధిలో 80 బృందాలతో 270 మంది పోలీసులతో 80 హాస్టళ్లు, లాడ్జీలు, 5 మెన్ హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

బంగారు దుకాణంలో చోరీ

బంగారు దుకాణంలో చోరీ

మైదుకూరులోని ఓ బంగారు నగల దుకాణంలో ఆది వారం రాత్రి చోరీ జరి గింది. బాధితులు రూ.1.30 కోట్ల నగలు చోరీ అయ్యాయని తెలు పగా పోలీసులు మాత్రం రూ.12 లక్షల నగలు దొంగతనం అయ్యాయని అంటున్నారు. వివరాలు ఇలా..

Police Raid,: ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం.. 944 మంది అదుపులోకి

Police Raid,: ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం.. 944 మంది అదుపులోకి

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం రేపాయి. నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ విక్రయం,

Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..

Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..

ఉద్యోగ పరిధిని అతిక్రమించి.. స్థల వివాదంలో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహనగరంలోని కర్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఒక ఎస్సైతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.

Scam: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట 1.29 కోట్ల వసూళ్లు

Scam: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట 1.29 కోట్ల వసూళ్లు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగార్ధులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు టోకరా వేసి రూ.1.29 కోట్ల మేర కాజేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి